Hyderabad, సెప్టెంబర్ 17 -- ప్రతి ఏడాదికి 24 ఏకాదశిలు ఉంటాయి. ఈ ఏకాదశుల నాడు ఉపవాసం ఉండే విష్ణుమూర్తిని పూజిస్తారు. పితృపక్షంలో ఇందిరా ఏకాదశి వస్తుంది. వ్యాసమహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం చూస్తే ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది. ఆ రోజున పూర్వికులను స్మరిస్తారు. పూర్వీకులకు పూజలు చేయడం వలన శుభఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో పూజిస్తే వంశాభివృద్ధి జరుగుతుంది.
పితృపక్షం బహుళ పక్షం నుంచి అమావాస్య వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా చనిపోయిన పూర్వీకులకు తర్పణాలు వదలడం, వారి పేరు చెప్పి దానాలు చేయడం లాంటివి చేస్తారు. అలా చేయడం వలన పితృదేవతలు అనుగ్రహం కలిగి, వంశాభివృద్ధి కలుగుతుంది.
ప్రతి ఏటా భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ 17 అంటే ఈరోజు వచ్చింది. పితృదేవతలను స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.