భారతదేశం, మార్చి 11 -- తమిళ స్టార్ విజయ్ శుక్రవారం చెన్నైలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లింలను అవమానించారంటూ తమిళనాడు సున్నత్ జమాత్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు న్యూస్ 18 కథనం పేర్కొంది.
విజయ్ పై సంస్థ ఫిర్యాదుపై చర్చించేందుకు తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ మీడియాతో సమావేశమయ్యారు. విజయ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లింలను అవమానించారని ఆరోపించారు. ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులతో సంబంధం లేని తాగుబోతులు, రౌడీలు పాల్గొనడం ముస్లింలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇఫ్తార్ విందు జరిగిన తీరుపై విజయ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, ఈ కార్యక్రమాన్ని 'బాధాకరమైన రీతిలో' నిర్వహించారని సయ్యద్ పేర్కొన్నారు. ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, విజయ్ తెచ్చిన విదేశీ గార్డులు ప్రజలను అగౌరవపరిచారని, వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.