భారతదేశం, డిసెంబర్ 7 -- ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్యకలాపాలను వేగంగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చూస్తోంది. ఇండిగో ఇప్పటివరకు మొత్తం రూ.610 కోట్ల రీఫండ్లను ప్రాసెస్ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వం విమానయాన సంస్థకు కఠినమైన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది.
ఫ్లైట్స్ రద్దుల వల్ల ప్రభావితమైన ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేయడానికి అదనపు రుసుములు అనుమతించరని అధికారిక ప్రకటన తెలిపింది. రీఫండ్, రీబుకింగ్ సమస్యలు, ఆలస్యం లేదా అసౌకర్యం లేకుండా పరిష్కరించేందుకు, ప్రయాణికులకు ముందస్తుగా సహాయం చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇండిగో పనితీరులో మెరుగుదల కనిపించిందని, విమాన షెడ్యూల్లు సాధారణ స్థాయికి తిరిగి వస్తున్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇండిగో విమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.