భారతదేశం, జూలై 23 -- భారతదేశపు రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన Q1FY26 ఫలితాలను బుధవారం, జూలై 23న ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 6,921 కోట్లకు చేరి, గత ఏడాదితో పోలిస్తే (YoY) 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఆదాయం కూడా బాగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 7.5 శాతం పెరిగి రూ. 42,279 కోట్లుగా నమోదైంది.
ఇన్ఫోసిస్ CFO జయేశ్ సంఘరాజ్క మాట్లాడుతూ, "Q1 పనితీరు మా నిరంతర దృష్టికి స్పష్టమైన ప్రతిబింబం. త్రైమాసికం ప్రాతిపదికన (QoQ) 2.6 శాతం బలమైన వృద్ధి, 20.8 శాతం నిలకడైన మార్జిన్లు, గత ఏడాదితో పోలిస్తే 8.6 శాతం EPS (ఎర్నింగ్స్ పర్ షేర్) పెరుగుదల దీనికి నిదర్శనం. లాభదాయకమైన వృద్ధిని సాధించడానికి, వాటాదారుల విలువను పెంచడానికి మేం ప్రాజెక్ట్ మాగ్జిమస్ను ఉపయోగించుకుంటూ వ్యూహాత్మక ప్రాధాన్యతలలో పెట్టుబడులు పెడుతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.