భారతదేశం, ఏప్రిల్ 21 -- ఇకపై 10 ఏళ్లు పైబడిన పిల్లలు తమ బ్యాంకు ఖాతాను స్వతంత్రంగా నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. 10 ఏళ్లు పైబడిన మైనర్లు స్వతంత్రంగా సేవింగ్స్/ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరవడానికి, నిర్వహించడానికి అనుమతి ఉందని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకు తల్లిదండ్రులు మాత్రమే మైనర్ ఖాతాను నిర్వహిస్తున్నారు.
వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులకు జారీ చేసిన సర్క్యులర్లో ఏ వయసు మైనర్లు అయినా వారి సహజ లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ద్వారా పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి అనుమతించవచ్చని ఆర్బీఐ తెలిపింది. వారి తల్లిని సంరక్షకురాలిగా ఉంచడం ద్వారా వారు ఇటువంటి ఖాతాలను తెరవడానికి కూడా అనుమతించవచ్చు. సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు వారి రిస్క్ మేనేజ్మెంట్ పాలసీన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.