భారతదేశం, సెప్టెంబర్ 22 -- విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా నవరాత్రి వేడుకల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐతో పనిచేసే కెమెరాలు, డ్రోన్లు, పిల్లల కోసం ఆర్ఎఫ్ఐడీ రిస్ట్బ్యాండ్లు, కనకదుర్గమ్మ దర్శనం కోసం కొండకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సజావుగా అనుభూతిని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను తీసుకొచ్చారు. ఈ సంవత్సరం ఏర్పాట్లలో ముఖ్యమైనది దసరా 2025 యాప్. ఇది భక్తులకు వివిధ సౌకర్యాలకు దిశానిర్దేశాలు, ప్రతి యాత్రికుడికి ఇబ్బంది లేని దర్శనం ఉండేలా రియల్టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. 28 విభిన్న సేవల సమగ్ర వివరాలను మీకు ఇస్తుంది.
ఈ యాప్లోని సమాచారంలో స్నాన ఘాట్లు, పోలీస్ స్టేషన్లు, దర్శన సమయాలు, టికెట్ కౌంటర్లు, అలంకరణలు, ప్రసాదం కౌంటర్లు, అన్నప్రసాదం, పూజ సమాచారం, ప్రత్యేక కార్యక్రమాలు, దేవస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.