భారతదేశం, జూన్ 1 -- ాకిస్థాన్, పీఓకేలో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ ఆధారంగా వ్యాసరచన పోటీని ప్రకటించింది. ఈ పోటీ జూన్ 1 నుండి జూన్ 30, 2025 వరకు జరుగుతుంది. ఈ ఆపరేషన్కు సంబంధించి యువత తమ మనసులోని అంశాలను రాసేందుకు ఇది చక్కటి అవకాశం.
ఈ పోటీ జూన్ 1 నుండి జూన్ 30, 2025 వరకు జరుగుతుంది. రూ. 10,000 నగదు బహుమతి మాత్రమే కాకుండా దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే సువర్ణావకాశం కూడా లభిస్తుంది.
ఈ పోటీ గురించిన సమాచారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్లో పంచుకుంది. 'యువ మనస్సులు తమ స్వరాన్ని వినిపించడానికి ఒక అవకాశం. ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.