భారతదేశం, జూలై 28 -- ప్రతి నెలా కొత్త రూల్స్ వస్తుంటాయి. ఆగస్టులో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి. యూపీఐ లావాదేవీలలోని నియమాలు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ ధరలలో పెద్ద మార్పులు, రిజర్వ్ బ్యాంక్ రెపో వడ్డీ రేటు తగ్గింపు ఉన్నాయి. ఈ నెల చాలా ముఖ్యమైన నెల అవుతుంది. ఈ ఆగస్టులో కొత్త రూల్స్ ఏంటో చూద్దాం..
ఆగస్టు 1, 2025 నుండి UPI వినియోగదారుల కోసం అనేక కొత్త నియమాలు అమలు కానున్నాయి. ఇవి డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా, క్రమబద్ధీకరిస్తాయి. మీరు పేటీఎం, ఫోన్ పే, జీపే వంటి యూపీఐ యాప్లను ఉపయోగిస్తే మీ బ్యాలెన్స్ను రోజుకు 50 సార్లు మాత్రమే తనిఖీ చేయవచ్చు. సిస్టమ్పై అనవసరమైన భారాన్ని నివారించడానికి ఈ పరిమితులు తీసుకువస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల వంటి ఆటోపే లావాదేవీలు ఇప్పుడు 3 సమయ స్లాట్లలో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఉద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.