భారతదేశం, డిసెంబర్ 31 -- 2025 ఏడాది ముగిసి.. మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణ కోసం పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పెట్టుబడులను కూడా ఆకర్షించే పనిలో ఉండగా. ఈ ఏడాది కొన్ని విషాధ ఘటనలు కూడా జరిగాయి. ముఖ్యమైన కొన్ని ఘటాలపై ఓ లుక్కేయండి..
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.