భారతదేశం, నవంబర్ 6 -- ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలలో సృజనాత్మకత, ఆవిష్కరణ, సాంకేతికతకు సంబంధించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ప్రధాన ముఖ్యాంశాలలో ఓటీటీ పల్స్ 2025 ఉంది. ఇది డిజిటల్ యుగంలో ప్రాంతీయ కథల భవిష్యత్తును చర్చించడానికి భారతదేశ ఓటీటీ, వినోద పరిశ్రమ నుంచి అగ్ర తారలను ఒకచోట చేర్చింది.
"సౌత్ స్టోరీస్, గ్లోబల్ స్ట్రోక్స్: ది ఫ్యూచర్ ఆఫ్ రీజినల్ ఒరిజినల్స్" అనే నినాదంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియా ఒరిజినల్స్ సౌత్ హెడ్ పద్మ కస్తూరిరంగన్ పాల్గొన్నారు. దక్షిణ భారత కథలు స్ట్రీమింగ్ వినోదం భవిష్యత్తును ఎలా రూపొందిస్తున్నాయనే దానిపై ఆమె తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రామాణిక కథలను ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.