Hyderabad, మే 8 -- అమ్మను వర్ణించడానికి ఎలా పదాలు, పాటలు సరిపోవు. సృష్టికే మూలం అమ్మ అయినప్పుడు ఆమెను ఏమని పొగడగలం. అలాంటి అమ్మల కోసం ప్రత్యేకంగా ఓ రోజును ప్రతి ఏటా మనం జరుపుకుంటాం. ఈ ఏడాది మదర్స్ డే వచ్చేస్తోంది. ఈ సందర్భంగా అమ్మ పాడే జోల పాట అంటూ గతేడాది వచ్చి సంచలనం సృష్టించిన పాట గురించి తెలుసుకుందాం.
అమ్మపాట అంటూ గతేడాది మిట్టపల్లి స్టూడియోస్ యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ అద్భుతమైన సాంగ్ రిలీజైంది. మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాయగా.. జాహ్నవి ఎర్రం పాడింది. సిస్కో డిస్కో అందించిన మ్యూజిక్ ఈ సాంగ్ ను ప్రతి తెలుగు ఇంటికీ తీసుకెళ్లింది.
అమ్మ పాడే జోలి పాటలోని మాధుర్యానికి కాస్త ఆధునికతను జోడించి కంపోజ్ చేసిన మ్యూజిక్ యువతను బాగా ఆకట్టుకుంది. ఇక జాహ్నవి వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో యూట్యూబ్ లో ఈ పాట ఇప్పటికే 9 కోట్లకుపైగా వ్యూస్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.