భారతదేశం, మార్చి 12 -- స్టాక్ మార్కెట్ లైవ్ అప్ డేట్స్ మార్చి 12: అంతర్జాతీయ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం ఆచితూచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టారిఫ్ అప్ డేట్స్, ఉక్రెయిన్, రష్యాల మధ్య కాల్పుల విరమణ దిశగా పురోగతి మధ్య ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభపడ్డాయి. అమెరికా స్టాక్ మార్కెట్ మంగళవారం పతనంతో ముగిసింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తాజా టారిఫ్ బెదిరింపుల ప్రభావంపై ఆందోళనల మధ్య వాల్ స్ట్రీట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 478.23 పాయింట్లు లేదా 1.14 శాతం క్షీణించి 41,433.48 వద్ద ముగిసింది. ఎస్ అండ్ పీ 500 42.49 పాయింట్లు లేదా 0.76 శాతం నష్టపోయి 5,572.07 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ కూడా 32.23 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 17...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.