భారతదేశం, ఆగస్టు 3 -- అమెరికాలో తీవ్రి విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆలయ సందర్శనానికి బయలుదేరిన నలుగురు భారత సంతతి కుటుంబసభ్యులు.. కారు ప్రమాదంలో మరణించారు. న్యూయార్క్లోని బఫెలో నుంచి వెస్ట్ వర్జీనియాకు రోడ్డు ట్రిప్లో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఆ నలుగురు అదృశ్యమైనట్టు వార్తలు వచ్చాయి. గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం.. వారు మరణించారని మార్షల్ కౌంటీ షెరీఫ్ మైక్ డోగెర్టీ ధృవీకరించారు.
మృతులను డాక్టర్ కిషోర్ దివాన్, ఆశా దివాన్, శైలేష్ దివాన్, గీత దివాన్లుగా గుర్తించారు. అధికారుల సమాచారం ప్రకారం.. ఆగస్టు 2న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డు వెంబడి ఉన్న ఒక నిటారుగా ఉన్న గట్టుపై వారి లైట్ గ్రీన్ టయోటా క్యామ్రీ కారు కనిపించింది.
"న్యూయార్క్లోని బఫెలో నుంచి అదృశ్యమైనట్లు నివే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.