భారతదేశం, ఆగస్టు 10 -- అమెరికాకు స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేయడంలో భారతదేశం చైనాను అధిగమించింది. అమెరికాకు స్మార్ట్ఫోన్లను సరఫరా చేసే అతిపెద్ద దేశంగా భారతదేశం అవతరించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇప్పుడు భారతదేశంలో రూ.12 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారవుతున్నాయి. ఆదివారం బెంగళూరులో మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయం చెప్పారు. గత 11 సంవత్సరాలలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని అన్నారు.
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారీ పెరుగుదల గురించి కూడా వైష్ణవ్ మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరుకున్నాయని అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.