భారతదేశం, మే 8 -- డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పలు నగరాల్లో ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం చేసిన అనేక ప్రయత్నాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని అధికారులు ధృవీకరించారు. ప్రతీకార చర్యలో భారత దళాలు పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లోని రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయి.
భారత్ లోని అవంతిపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్ కోట్, అమృత్ సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్ లై, భుజ్ వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం దాడులు చేసిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు విఫలయత్నం చేసిందని తెలిపింది. ఈ దాడుల అవశేషాలను ప్రస్తుతం పలు చోట్ల నుంచి స్వాధీనం చేసుకున్నామని, ఇది పాక్ దురాక్రమణకు స్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.