భారతదేశం, జూలై 22 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం వెల్లడించారు. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం అమరావతిని మహా నగరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరంలో 54,000 ఎకరాల భూబ్యాంకు అందుబాటులో ఉండగా, దానికి అదనంగా మరో 40,000 ఎకరాలను సమీకరించి గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ప్రాంతాలను అమరావతితో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
"అమరావతి రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటాం" అని నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.