భారతదేశం, జనవరి 14 -- అఫీషియల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడో తెలిసింది. భోగి సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వీడియోతో అనౌన్స్ చేశారు. తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జున్-లోకేష్ మూవీ పట్టాలెక్కనుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలబోతున్నారు. సినిమా కోసం పనిచేయనున్నారు. ఏఏ23 (వర్కింగ్ టైటిల్)కు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ అయింది. నెలల తరబడి జరిగిన ఊహాగానాలకు తెరదించుతూ, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ భోగి పండుగ (జనవరి 14) రోజున ఈ చిత్రాన్ని ప్రకటించారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిక్కిిచ్చే న్యూస్ ఇది. మకర సంక్రాంతికి ముందు బుధవారం నాడు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.