భారతదేశం, అక్టోబర్ 9 -- బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నాలుగు రోజుల పాటు కొనసాగిన తమ లాభాల పరుగుకు బ్రేక్ వేశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రధాన స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి, లాభాల స్వీకరణ (Profit Taking) కారణంగా సూచీలు పడిపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 153.09 పాయింట్లు (0.19 శాతం) నష్టపోయి 81,773.66 వద్ద ముగిసింది. ఒక దశలో 82,257.74 గరిష్టాన్ని తాకినప్పటికీ, 81,646.08 కనిష్ట స్థాయికి పడిపోయింది. దాదాపు 611 పాయింట్ల పరిధిలో కదలాడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 62.15 పాయింట్లు (0.25 శాతం) తగ్గి 25,046.15 వద్ద స్థిరపడింది.
ఆటో, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగాలలో లాభాల స్వీకరణ కారణంగా మార్కెట్లు క్షీణించాయని విశ్లేషకులు తెలిపారు. బలహీనమైన అంతర్జాతీయ ధోరణులు, కొన్ని దేశీయ రంగాలపై ఒత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.