Exclusive

Publication

Byline

పహల్గామ్ ఉగ్రదాడిపై వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో విజయ్ దేవరకొండ; విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు

భారతదేశం, మే 2 -- ప్రముఖ తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండ గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్య... Read More


టాప్ క్లాస్ ఫీచర్లతో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్ క్లూజివ్ ఎడిషన్ లాంచ్; ధర ఎంతంటే?

భారతదేశం, మే 2 -- టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో ఇన్నోవా హైక్రాస్ కొత్త స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఎక్స్ క్లూజివ్ ఎడిషన్ గా పిలిచే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.32.58 లక్షలు. జెడ్ఎక్స్(ఓ)... Read More


క్రెడిట్ కార్డ్ బిల్లులో కనీస మొత్తం మాత్రమే చెల్లిస్తున్నారా? జాగ్రత్త, లాభాల కన్నా.. నష్టాలే ఎక్కువ!

భారతదేశం, మే 2 -- క్రెడిట్ కార్డు నెలవారీ స్టేట్మెంట్లో, చెల్లింపు ఆప్షన్లు మూడు ఉంటాయి. వాటిలో ఒకటి కనీస మొత్తం చెల్లింపు (MAD), రెండోది బకాయి ఉన్న మొత్తం చెల్లింపు (TAD). మరొకటి, ఏదైనా ఇతర మొత్తం. ఈ... Read More


'సేమ్ కైట్ లాగానే ఉంటుంది' - వాట్సాప్ స్టాక్ మార్కెట్ స్కామ్ పై నితిన్ కామత్ హెచ్చరిక

భారతదేశం, మే 1 -- సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కొద్ది రోజుల్లోనే భారీ లాభాలు తెప్పిస్తామనే ఫేక్ మార్కెట్ ఎక్స్ పర్ట్స్ బారిన పడి చాలా మంది లక్షల్లో నష్టపో... Read More


భారత్ తో యుద్ధ భయం నేపథ్యంలో కొత్త ఎన్ఎస్ఏ ను నియమించిన పాక్

భారతదేశం, మే 1 -- పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ తమపై ప్రతీకార దాడికి దిగుతుందన్న భయాల నేపథ్యంలో, పాకిస్తాన్ కొత్త జాతీయ భద్రత సలహాదారును నియమించింది. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టర్ జనరల... Read More


మీ నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

భారతదేశం, మే 1 -- అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడంతో భారత్ లో బంగారం ధరలు కొంత తగ్గినప్పటికీ, తమ పోర్ట్ ఫోలియోలను భద్రపరుచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు పసుపు లోహం ఇప్పటికీ ఫేవరెట్ సేఫ్ హెవె... Read More


''ముస్లింలను, కశ్మీరీలను టార్గెట్ చేయొద్దు''- పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ అధికారి భార్య విజ్ఞప్తి

భారతదేశం, మే 1 -- ఇండియన్ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 27వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి హిమాన్షి నర్వాల్ శాంతి, ఐక్యత కోసం హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ స... Read More


క్యూ 4 లో ఏకంగా 756 శాతం పెరిగిన అదానీ ఎంటర్ప్రైజెస్ నికర లాభం; ఈ భారీ ప్రాఫిట్ కు కారణం ఏంటంటే?

భారతదేశం, మే 1 -- అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 2025 మార్చి 30తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 756 శాతం పెరిగి రూ .3,845 కోట్లకు చేరుకుంది. అదానీ విల్మార్ వాటా విక్రయం ద్వారా పొందిన ... Read More


రూ. 43 వేల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ రూ. 27 వేలకే; ఇంకా చాలా ఆఫర్స్

భారతదేశం, మే 1 -- శాంసంగ్ గెలాక్సీ ఏ, ఎం, ఎఫ్ సిరీస్ కు చెందిన పలు స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మే 1 నుంచి శాంసంగ్ అధికారిక ఛానెల్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇతర రిటైల్ అవుట్... Read More


2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ -1 సహజ్, ఐటీఆర్ -4 సుగమ్ లను నోటిఫై చేసిన సీబీడీటీ; నిబంధనలు మారాయి గమనించండి!

భారతదేశం, మే 1 -- కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఎట్టకేలకు ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ ఫారాలను (ఐటీఆర్-1, ఐటీఆర్-4) ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధి... Read More