Exclusive

Publication

Byline

''కెమెరాలున్న హెల్మెట్ ధరించి, దారుణాన్ని రికార్డు చేసి..'' పహల్గామ్ ఉగ్రదాడి పూర్తి వివరాలు

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్ముకశ్మీర్ లోని సుందరమైన పర్యాటక ప్రాంతమైన పహల్గామ్ లో విహారయాత్రను ఆస్వాదిస్తున్న పౌరులపై సాయుధ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడి దృశ్యం భయానకంగా మారింది. ఈ ఉగ్రదాడిలో 26 మ... Read More


'పేరుకే టీఆర్ఎఫ్.. నిజానికది లష్కరేనే..!' పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ మూలాలివే..

భారతదేశం, ఏప్రిల్ 23 -- పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది. ఈ టీఆర్ఎఫ్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా 201... Read More


బడ్జెట్ ధరలో, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో.. వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్

భారతదేశం, ఏప్రిల్ 22 -- వివో తన టి సిరీస్ మోడళ్లకు అదనంగా వివో టి 4 5 జీని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్ఓసీ, 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇంకా మరెన్న... Read More


''పో.. వెళ్లి ఈ విషయం మోదీకి చెప్పు''.. కశ్మీర్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదుల సందేశం

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పలువురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పహల్... Read More


ఆ ఏడుగురిలో తదుపరి పోప్ ఎవరు? పోప్ ను ఎవరు, ఎలా ఎన్నుకుంటారు?

భారతదేశం, ఏప్రిల్ 22 -- రోమన్ కాథలిక్ చర్చి తొలి లాటిన్ అమెరికన్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న గుండెపోటుతో మరణించినట్లు వాటికన్ తెలిపింది. 88 ఏళ్ల ఆయన ఇటీవల డబుల్ న్యుమోనియాతో ఇబ్బంది పడ్డారు. హో... Read More


క్యూ 4 ఫలితాలను ప్రకటించిన హెచ్సీఎల్ టెక్; అర్హులైన షేర్ హోల్డర్లకు డివిడెండ్ కూడా..

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2025 మార్చి 31తో ముగిసిన త్రైమాసికం, ఆర్థిక ఫలితాలతో పాటు డివిడెండ్ ను కూడా ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక... Read More


కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 12 మంది పర్యాటకులు గాయపడ్డారు. వారిలో ఒకరు చనిపోయారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జమ్ముకశ్మీర్... Read More


కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు; 20 మంది వరకు పర్యాటకుల మృతి!

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్... Read More


పోప్ ఫ్రాన్సిస్ శవపేటికలో ఏమున్నాయి?.. పోప్ ఫ్రాన్సిస్ మృతదేహంతో పాటు ఖననం చేసే వస్తువులు ఏంటి?

భారతదేశం, ఏప్రిల్ 22 -- పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఈ నెల 26వ తేదీ శనివారం జరుగుతాయని వాటికన్ ప్రకటించింది. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ మృతదేహానికి సంబంధించిన తొలి ఫొటోలను బుధవారం బహిర్గతం చేశారు. ఎరుపు ... Read More


యూపీఎస్సీ 2024 టాపర్ల వివరాలు ఇవే; టాప్ 5 లో ముగ్గురు మహిళలు; విజేతల్లో 45 మంది దివ్యాంగులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మంగళవారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో శక్తి దూబే టాపర్ గా నిలిచారు. ఇండియన్ ... Read More