Exclusive

Publication

Byline

చొరబాటుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చిన బీఎస్ఎఫ్

భారతదేశం, మే 9 -- జమ్మూలోని సాంబా సెక్టార్ గుండా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గురువారం రాత్రి జరిప... Read More


కొత్త పోప్ గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్; లియో XIV గా పేరు మార్పు; తొలి అమెరికన్ పోప్ గా రికార్డు

భారతదేశం, మే 9 -- వాటికన్ లోని కార్డినల్స్ గురువారం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ ను కొత్త పోప్ గా ఎన్నుకున్నారు. పోప్ గా ఎన్నికైన అనంతరం అతడు 14వ లియో XIV (Leo XIV) అనే పేరును పొందాడ... Read More


ఆపరేషన్ సింధూర్ మరుసటి రోజే పాకిస్తాన్ లోని లాహోర్ లో భారీ పేలుడు

భారతదేశం, మే 8 -- పాకిస్థాన్ లోని లాహోర్ లో గురువారం ఉదయం అత్యంత భారీ పేలుడు ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక ... Read More


27 విమానాశ్రయాల మూసివేత - మూసివేసిన భారతీయ విమానాశ్రయాల జాబితా ఇదే..

భారతదేశం, మే 8 -- మే 7, బుధవారం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులను చేసిన నేపథ్యంలో, భారత్ లో 430 విమానాలను రద్దు చేశారు. ఉత్తర, పశ్చిమ మరియు మధ్య భారతదేశంలోని 27 విమాన... Read More


''ఆపరేషన్ సిందూర్ లో నేను కూడా చచ్చిపోతే బావుండేది''- మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్

భారతదేశం, మే 8 -- భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా.. పాకిస్థాన్ లోని బహవల్ పూర్ లోని జైషే ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిపిన క్షిపణి దాడిలో హతమైన వారిలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర... Read More


''భారత్ దాడుల్లో నేను కూడా చచ్చిపోతే బావుండేది''- మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్

భారతదేశం, మే 8 -- భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా.. పాకిస్థాన్ లోని బహవల్ పూర్ లోని జైషే ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిపిన క్షిపణి దాడిలో హతమైన వారిలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర... Read More


ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన గంగోత్రి వెళ్తున్న ప్రైవేట్ చాపర్; ఐదుగురి మృతి

భారతదేశం, మే 8 -- ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స... Read More


ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన ప్రైవేట్ చాపర్; ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ సోదరి సహా ఆరుగురి మృతి

భారతదేశం, మే 8 -- ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. మరోకరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు... Read More


ఈ రోజు హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు

భారతదేశం, మే 8 -- ద్రవ్యోల్బణాన్ని ఉటంకిస్తూ మే 7న వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ యథాతథంగా ఉంచింది. నిపుణులు అంచనా వేసిన దానికి అనుగుణంగానే గత వారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. భారత్- పాకిస్థా... Read More


ఈ రోజు, మే 8న ట్రేడింగ్ చేయాల్సిన స్టాక్స్ పై నిపుణుల సూచనలు

భారతదేశం, మే 8 -- మిశ్రమ సంకేతాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బెంచ్ మార్క్ నిఫ్టీ-50 సూచీ బుధవారం 0.14 శాతం లాభంతో 24,414.40 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 0.63 శాతం లాభపడగా, ఆటో, రియల్టీ, మెటల్స్... Read More