భారతదేశం, మే 13 -- ఇకపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఆల్టో కె 10, సెలెరియో, వాగన్ ఆర్. ఈకోలలో 6 ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్ గా లభిస్తాయి. ఈ అప్ డేట్ ను రీసెంట్ గా మారుతి సుజుకీ ప్రకటించింది. అంటే మారుత... Read More
భారతదేశం, మే 13 -- హ్యుందాయ్ మోటార్ ఇండియా తన హ్యాచ్ బ్యాక్. కాంపాక్ట్ ఎస్ యూవీ శ్రేణిలైన వెన్యూ, ఎక్స్టర్, గ్రాండ్ ఐ10 నియోస్ లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కొరియా ఆటోమొబైల్ తయారీ సంస్థ అయిన హ్య... Read More
భారతదేశం, మే 13 -- టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY25) ఫలితాలను మంగళవారం ప్రకటించింది, ఏకీకృత నికర లాభం 51.34 శాతం క్షీణించి రూ .8,470 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇదే త్... Read More
భారతదేశం, మే 13 -- కోల్కతా నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానాన్ని మంగళవారం మధ్యాహ్నం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేకు మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట... Read More
భారతదేశం, మే 13 -- పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. అక్కడ ప్రసంగిస్తూ, పాకిస్తాన్ కు, ఉగ్రవాదులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ''ఇళ్లల్లోకి ... Read More
భారతదేశం, మే 13 -- ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడ వైమానిక దళ సిబ్బందితో మమేకమయ్యారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆదంపూర్ లోని ఎస్ 400 గగనతల రక్షణ వ్య... Read More
భారతదేశం, మే 13 -- మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య మే 13, మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 చెరో 1 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో సెన్స... Read More
భారతదేశం, మే 10 -- భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కాసేపటికే జమ్మూలోని ఉధంపూర్ పై పాకిస్తాన్ మరోసారి డ్రోన్ల దాడికి పాల్పడింది. మరోవైపు, శ్రీనగర్ లో పాక్ దాడుల హెచ్చరికతో శనివారం సాయంత్... Read More
భారతదేశం, మే 10 -- కాల్పుల విరమణ కు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభ్యర్థించిందని సమాచారం. ఐఎంఎఫ్ రుణం విషయంలో పాక్ కు అమెరికా సపోర్ట్ చేయాలంటే బేషరతుగా కాల్... Read More
భారతదేశం, మే 10 -- భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాలు పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయాన్ని భారత్, పా... Read More