Exclusive

Publication

Byline

అల్ట్రా స్లిమ్ డిజైన్ తో మిడ్ రేంజ్ లో టెక్నో పోవా కర్వ్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్

భారతదేశం, మే 29 -- టెక్నో తన నూతన స్మార్ట్ ఫోన్ పోవా కర్వ్ 5జీని భారత్ లో లాంచ్ చేసింది. డిజైన్, ఏఐ, సిగ్నల్ అనే మూడు కీలక అంశాలపై దృష్టి సారించిన ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.15,999 మాత్రమే. మీడియాటెక... Read More


''దక్షిణగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇవ్వండి'': ఆర్మీ చీఫ్ తో జగద్గురు రామభద్రాచార్య

భారతదేశం, మే 29 -- భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బుధవారం చిత్రకూట్ లోని రామభద్రాచార్య ఆశ్రమంలో ఆధ్యాత్మిక గురువు జగద్గురు రామభద్రాచార్యుడిని సందర్శించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ... Read More


డ్యూయల్ పోఎల్ఈడీ డిస్ప్లే, టైటానియం హింజ్ తో మోటరోలా రేజర్ 60 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్

భారతదేశం, మే 29 -- సొగసైన డిజైన్, మిడ్-రేంజ్ పనితీరును మేళవించిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మోటరోలా రేజర్ 60 ని భారత్ లో లాంచ్ చేసింది. తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లైనప్ ను విస్తరించే లక్ష్యంతో మోటరోలా వి... Read More


కొత్త పోర్టల్ ను ప్రారంభించిన యూపీఎస్సీ; అప్లికేషన్లు, అప్ లోడ్స్ ఇక ఈ పోర్టల్ లోనే..

భారతదేశం, మే 29 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్లో దరఖాస్తు ఫారం నమోదు, నింపడానికి కొత్త ఆన్లైన్ పోర్టల్ ను ప్రవేశపెట్టింది. అభ్యర్థులకు దరఖాస్తులను ఫిలప్ చేయడం, సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయడం... Read More


బాలీవుడ్ నటిని కన్నార్పకుండా చూస్తున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్; వీడియో వైరల్

భారతదేశం, మే 28 -- పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నటి మావ్రా హోకానేకు అవార్డు ఇస్తున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 నాటి ఈ వీడియోలో పాకిస్తాన్ ప్రధాని అవార్డు తీసుకుని వెళ్తున... Read More


''హమాస్ గాజా చీఫ్, 'ది షాడో' మహమ్మద్ సిన్వర్ ను హతమార్చాం'': బెంజమిన్ నెతన్యాహు

భారతదేశం, మే 28 -- హమాస్ గాజా చీఫ్, షాడోగా పేరుగాంచిన మహమ్మద్ సిన్వర్ ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రకటించారు. గత ఏడాది తన సోదరుడు, హమాస్ కీలక నేత యాహ్యా... Read More


రూ. 7 లక్షల లోపు ధరలోనే బెస్ట్ ఎస్యూవీ; నిస్సాన్ మాగ్నైట్ సీఎన్జీ లాంచ్

భారతదేశం, మే 28 -- నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సీఎన్జీ వేరియంట్ భారతదేశంలో రూ .6.89 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మాగ్నైట్ లో సీఎన్జీ కిట్ రెట్రోఫిట్ చేయబడి... Read More


రూ.3653 కోట్లతో బద్వేల్-నెల్లూరు కారిడార్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం; 5 ముఖ్యాంశాలు

భారతదేశం, మే 28 -- సుమారు రూ.3653.10 కోట్ల వ్యయంతో 108.134 కిలోమీటర్ల పొడవైన బద్వేల్-నెల్లూరు కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమో... Read More


అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరితే, ఫ్రీగా గోల్డెన్ డోమ్ రక్షణ: కెనడాకు ట్రంప్ ఆఫర్

భారతదేశం, మే 28 -- మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కెనడాను అమెరికాలో భాగం చేయాలన్న తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికాలో చేరాలన్న ఆయన అభ్యర్థనను కెనడా ఇప్పటికే విస్పష్టంగా తిరస్కరించింది. ... Read More


ఆపరేషన్ సిందూర్ తరువాత.. పాక్ సరిహద్దుల్లోని 4 రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్

భారతదేశం, మే 28 -- పాకిస్థాన్ సరిహద్దుల్లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో గురువారం నుంచి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే, రాష్ట్ర అత్యవసర సన్నద్ధత మరి... Read More