Exclusive

Publication

Byline

మీ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే ముందు ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి

భారతదేశం, జూన్ 3 -- భారతదేశం అంతటా వేతన ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి తమ యజమాని నుండి కీలకమైన పత్రం అయిన 'ఫారం 16' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వ్యాసంలో, ఉద్యోగులకు ఫారం 16 ఎందు... Read More


వాట్సప్ కు పోటీగా ఎక్స్ చాట్ ను ప్రారంభించిన ఎలాన్ మస్క్

భారతదేశం, జూన్ 3 -- ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్ యాప్ లో కొత్తగా చాట్ ఇంటర్ ఫేస్ ను ప్రవేశపెట్టారు. దీనిని ఇప్పుడు ఎక్స్ చాట్ అని పిలుస్తారు. ఎక్స్ చాట్ అనేది ఇన్-యాప్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్. ఇది వాట... Read More


2025 కవాసాకి నింజా 300 బైక్ లాంచ్; ధర ఎంతంటే?

భారతదేశం, మే 31 -- కవాసాకి ఇండియా 2025 నింజా 300 బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.3.43 లక్షలు. 2025 కోసం, ఫీచర్ చేర్పులు, కాస్మెటిక్ అప్ గ్రేడ్లు ఉన్నాయి, కానీ యాంత్రికం... Read More


పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ వాహనం రోడ్డు పక్కన లోతైన గుంతలో పడి ఆరుగురు మృతి

భారతదేశం, మే 31 -- ఉత్తర్ ప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రోడ్డు పక్కన లోతైన గుంతలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స... Read More


''తలుపులు మూసి ఉన్నాయో, లేదో చూసుకోవాలి కదా..''- ఫ్రాన్స్ అధ్యక్షుడికి ట్రంప్ సలహా

భారతదేశం, మే 31 -- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వియత్నాంలో విమానం నుంచి దిగుతున్న సమయంలో, విమానం డోర్ వద్ద మాక్రాన్ ముఖంపై ఆయన భార్య బ్రిగిట్టే కొడుతున్నట్లుగా ఉన్న వీడియో ఇటీవల వైరల్ అయ... Read More


కోవిడ్ 19 అలర్ట్: 3,300 కు పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య; పలు రాష్ట్రాల్లో మరణాలు

భారతదేశం, మే 31 -- భారతదేశంలో 3,395 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో గత 24 గంటల్లో నమోదైన కొరోనా కే... Read More


చవకగా యమహా 5 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్; పంక్చర్, హెల్త్ ఎమర్జెన్సీలకు కూడా సపోర్ట్

భారతదేశం, మే 31 -- ఇండియా యమహా మోటార్ 5 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA) ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. భారత్ లో 40 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని ఈ ప్రకటన వెలువడింది. ఈ బ్రాండ్ ఐదేళ్ల పాటు కేవల... Read More


రూ.2.54 లక్షలకే కేటీఎం ఆర్సీ 200 బైక్; 24.65 బీహెచ్పీ, కొత్త టీఎఫ్టీ స్క్రీన్ తో

భారతదేశం, మే 31 -- కేటీఎం ఇండియా నిశ్శబ్దంగా 2025 ఆర్సీ 200 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షో రూమ్ ధరను రూ.2,54,028 గా నిర్ణయించింది. ఇది గత మోడల్ తో పోలిస్తే దాదాపు రూ.12,000 ఎక్కువ. ఈ... Read More


'భారత్, పాక్ మర్చిపోయినా.. ట్రంప్ మర్చిపోయేలా లేడు..'

భారతదేశం, మే 31 -- భారత్, పాకిస్థాన్ ల మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను తానే పరిష్కరించానని అమెరికా ప్రెసిడెండ్ ట్రంప్ మరోసారి చెప్పారు. ఈ విషయాన్ని పలు వేదికలపై డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు వెల్లడ... Read More


ఆపిల్, గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ఇన్స్టాగ్రామ్ ల నుంచి 18.4 కోట్ల పాస్ వర్డ్స్ డేటా లీక్

భారతదేశం, మే 30 -- ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల నుంచి పెద్ద సంఖ్యలో పాస్ వర్డ్లు, సున్నితమైన డేటా లీక్ అయినట్లుగా తాజాగా కనుగొన్నారు. ఆన్ లైన్ లో ఇమెయిల్ చిరునామాలు, ఆథరైజేషన్ లింక్ లతో పాటు 18.4 కోట... Read More