భారతదేశం, జూన్ 5 -- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మృతుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 13 ఏళ్ల బాలిక కూడా ఉండగా, 17, 19 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు ఉన్నారు... Read More
భారతదేశం, జూన్ 5 -- శ్రీనగర్- శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు జూన్ 7 నుంచి ప్రారంభమవుతాయని, వారంలో ఆరు రోజులు ఈ రైళ్లు నడుస్తాయని ఉత్తర రైల్వే గురువారం తెలిపింది. ఈ ర... Read More
భారతదేశం, జూన్ 5 -- టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాను జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం ప్రధ... Read More
భారతదేశం, జూన్ 5 -- టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ నేత, ఎంపీ పినాకి మిశ్రాను జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం ప్రధాన మీ... Read More
భారతదేశం, జూన్ 5 -- భారత్ పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సహా 12 దేశాల పౌరులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పూర్తి స్థాయి ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇతర దేశాలలో మయన్మార్, ఇరాన్, లిబియా ఉన్నాయి. ఈ 12 ద... Read More
భారతదేశం, జూన్ 5 -- రిలయన్స్ పవర్ షేర్లు జూన్ 4, గురువారం 4% పెరిగి 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. గత ట్రేడింగ్ లో అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ 5.45% పెరిగింది. బీఎస్ఈ లో రిలయన్స్ పవర్ షేరు ధర రూ.60.... Read More
భారతదేశం, జూన్ 4 -- ఐఎండిబి ఈ వారం పాపులర్ యాక్టర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ వారం మోస్ట్ పాపులర్ నటీనటులు వీరే. ఇషాన్ ఖట్టర్ - నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'ది రాయల్స్' కారణంగా బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖ... Read More
భారతదేశం, జూన్ 4 -- భారతదేశ జనాభాను లెక్కించే ప్రక్రియ 2027 మార్చి 1వ తేదీన ప్రారంభంవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు బుధవారం తెలిపారు. తదుపరి జనగణనతో పాటు కుల గణన కూడా ఉంటుంది. ఈ జనగణన కార్యక్రమం 20... Read More
భారతదేశం, జూన్ 4 -- బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబ... Read More
భారతదేశం, జూన్ 4 -- బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ... Read More