Exclusive

Publication

Byline

మామిడిపండు ఇస్తానని చెప్పి చిన్నారిపై అత్యాచారం; నిందితుడికి దేహశుద్ధి, అరెస్ట్

భారతదేశం, జూన్ 7 -- జార్ఖండ్ లోని రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలోని చాన్హోలోని ఓ గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన వివాహ రిసెప్షన్ లో ఐదేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాని... Read More


బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఈ ముగ్గురు సీనియర్ల పైనే అందరి దృష్టి

భారతదేశం, జూన్ 7 -- భారతీయ జనతా పార్టీ సంస్థాగత విషయాలపై, ముఖ్యంగా తన తదుపరి జాతీయ అధ్యక్షుడి నియామకంపై దృష్టి సారించే అవకాశం ఉంది. పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, అంతర్గత చర్చలు జరుగుతున్నాయ... Read More


ఎస్ యూవీ సెగ్మెంట్ లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా సరికొత్త రికార్డు

భారతదేశం, జూన్ 6 -- మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరో రికార్డు సృష్టించింది. భారత మార్కెట్లో గ్రాండ్ విటారా 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. కేవలం 32 నెలల్లోనే ... Read More


శశిథరూర్ కుమారుడు ఎవరో తెలుసా? ఆపరేషన్ సింధూర్ పై తండ్రినే ప్రశ్నించాడు!

భారతదేశం, జూన్ 6 -- అమెరికాలో ఆపరేషన్ సింధూర్ పై బహుళ పార్టీల ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ఆయన కుమారుడు ఇషాన్ థరూర్ వాషింగ్టన్ డీసీలో జరిగిన మీడియా సమావేశంలో ఒక క... Read More


సుజుకి ఇ యాక్సెస్ వర్సెస్ ఏథర్ రిజ్టా: ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెటర్?

భారతదేశం, జూన్ 6 -- భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత పోటీ ఉన్నవాటిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం ఒకటి. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి స్టార్టప్ ల ఆధిపత్యంలో ఉన్న ఈ విభాగంలో లెగసీ ప్లేయర్ల ను... Read More


ఆర్బీఐ రేట్ కట్ ప్రకటన ప్రభావం: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్; ఈ రంగాల్లో భారీ వృద్ధి

భారతదేశం, జూన్ 6 -- భారతీయ స్టాక్ మార్కెట్ పై ఆర్ బిఐ పాలసీ ప్రకటన సానుకూల ప్రభావం చూపింది. భారతీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ జూన్ 6 న దాదాపు ఒక శాతం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్... Read More


''అప్పుడు ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి, సాయం కోరాను.. కానీ'': విజయ్ మాల్యా

భారతదేశం, జూన్ 6 -- కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో రూ.9,000 కోట్ల మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యార... Read More


ఆగస్టు 3న ఒకే షిఫ్టులో నీట్ పీజీ 2025 పరీక్ష

New Delhi, జూన్ 6 -- నీట్-పీజీ 2025 పరీక్షను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్ లో నిర్వహించడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS)కు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది. నీట్ పీజీ 202... Read More


చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతదేశం, జూన్ 6 -- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో దిగిన తర్వాత ప్రధాని మోడీ... Read More


అమర్ నాథ్ యాత్ర ఈ సారి 38 రోజులు మాత్రమే; ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే?

భారతదేశం, జూన్ 5 -- అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతుంది. మొదటిసారి 38 రోజుల తక్కువ వ్యవధిలో అమర్ నాథ్ యాత్ర సాగడం ఇదే ప్రథమం. ఈ యాత్ర కోసం అదనపు భద్రతతో పాటు వివిధ కేంద్ర సాయ... Read More