Exclusive

Publication

Byline

ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్; అడ్వాన్స్ క్లెయిమ్ ల ఆటో సెటిల్మెంట్ పై కీలక అప్ డేట్

భారతదేశం, జూన్ 24 -- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రావిడెంట్ ఫండ్స్ (PF) ఆటో క్లెయిమ్ సెటిల్ మెంట్ పరిమితిని పెంచిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవార... Read More


సీఎస్ఐఆర్ నెట్ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు

భారతదేశం, జూన్ 24 -- కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR UGC NET 2025) కు దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ... Read More


'అప్పు చేసి పప్పు కూడు' వద్దంటున్న యువత; వ్యక్తిగత రుణాలపై తగ్గిన ఆసక్తి

భారతదేశం, జూన్ 24 -- 'అప్పు చేసి పప్పు కూడు తినొద్దు' అనే సామెతను భారత యువతరం ఇప్పుడు నిజంగానే ఆచరిస్తోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులకు విచ్చలవిడిగా రుణాలు తీసుకోవడం లేదు., అవసరం ఉన్నా లేకున్నా వస్త... Read More


సొంత గడ్డపై తొలిసారి క్షిపణి పరీక్ష నిర్వహించిన జపాన్

భారతదేశం, జూన్ 24 -- జపాన్ భూభాగంపై తొలిసారిగా క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు జపాన్ సైన్యం మంగళవారం ప్రకటించింది. టైప్-88 ఉపరితలం నుంచి నౌకకు షార్ట్ రేంజ్ క్షిపణిని జపాన్ ఉత్తర ప్రధాన ద్వీపం హొక్కైడోల... Read More


నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ను నామినేట్ చేసిన పాకిస్తాన్; ఇంటర్నెట్లో మీమ్స్ వెల్లువ

భారతదేశం, జూన్ 21 -- డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ నామినేట్ చేసింది. శాంతికి, మానవాళికి విశేష కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ... Read More


పైలట్ 'మేడే కాల్'.. బెంగళూరు విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భారతదేశం, జూన్ 21 -- గువాహటి నుంచి చెన్నైకి 168 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో తగినంత ఇంధనం లేదంటూ కెప్టెన్ 'మేడే' కాల్ ఇవ్వడంతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్య... Read More


ఐసీఐసీఐ బ్యాంక్-హెచ్డీఎఫ్సీ విలీనానికి చర్చలు జరిగాయా? దీపక్ పరేఖ్ ఏమన్నారు?

భారతదేశం, జూన్ 21 -- రెండు ఆర్థిక దిగ్గజాలైన ఐసీఐసీఐ బ్యాంక్-హెచ్డీఎఫ్సీ ల విలీనానికి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ ప్రతిపాదించారని ప్రముఖ బ్యాంకర్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మాజీ చైర్మన్ దీపక్ పర... Read More


భారత్ లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం; ఈ నగరాల్లోనే తొలి రెండు షోరూమ్ లు..

భారతదేశం, జూన్ 21 -- ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ జూలై నాటికి భారతదేశంలో తన మొదటి రెండు షోరూమ్ లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భార... Read More


ఇజ్రాయెల్ దాడుల ప్రభావం: వారసుడి ఎంపికకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కసరత్తు

భారతదేశం, జూన్ 21 -- ఇజ్రాయెల్ నుంచి హత్యా బెదిరింపుల నేపథ్యంలో బంకర్ లో ఆశ్రయం పొందుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముగ్గురు మత గురువులను తన ప్రతిపాదిత వారసులుగా ప్రకటించారు. వారిలో ఒకరి... Read More


కోడలిని చంపి, ఇంటిముందే వీధిలో పూడ్చిపెట్టిన అత్తామామలు; 2 నెలల తరువాత నేరం వెలుగులోకి..

భారతదేశం, జూన్ 21 -- ఫరీదాబాద్ లో ఓ మహిళను ఆమె అత్తమామలు హత్య చేసి తమ ఇంటి ముందు వీధిలోనే పాతిపెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్ కు చెందిన తనూ కుమార్ అనే మహిళకు ఫరీదాబాద్ లోని రో... Read More