భారతదేశం, జూలై 15 -- భారతీయ కస్టమర్ల కోసం కొత్త 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది! కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీని సంస్థ భారత దేశంలో తాజాగా లాంచ్ చేసింది. ఈ కియా క్యారెన్స్ క... Read More
భారతదేశం, జూలై 15 -- ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు వరుసగా రెండో సెషన్లో కూడా లాభాల బాటలో పయనించాయి. మొత్తం మీద రెండు రోజుల్లో ఈ స్టాక్ 22శాతం వృద్ధిచెందింది. ఆర్థిక సంవత... Read More
భారతదేశం, జూలై 14 -- బిట్కాయిన్ ఇన్వెస్టర్స్కి పండగే! ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.. సోమవారం నూతన గరిష్ఠాలను తాకింది. తాజాగా, మొదటిసారిగా 1,21,000 డాలర్ల మార్క్ని దాటింది. అమెరికాలో కీలక... Read More
భారతదేశం, జూలై 14 -- దేశంలో బంగారం ధరలు జులై 14, సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 99,883గా కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 9,988గా ఉంది.... Read More
భారతదేశం, జూలై 14 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 690 పాయింట్లు పడి 82,500 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 205 పాయింట్లు పడి 25,150 వద్... Read More