Exclusive

Publication

Byline

సింగిల్​ ఛార్జ్​తో 460 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ కారు లాంచ్​పై బిగ్​ అప్డేట్​..

భారతదేశం, మే 3 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా దూసుకెళుతున్న ఎంజీ విండ్సర్​ ఈవీకి సంబంధించిన బిగ్​ అప్డేట్​! ఈ ఎలక్ట్రిక్​ కారుకు చెందిన కొత్త వేరియంట్​ లాంచ్​ డేట్​ని జేఎస్​డబ్ల్యూ ... Read More


ధర 60 వేలు.. మైలేజ్​ మాత్రం 70 కేఎంపీఎల్​- ఎంట్రీ లెవల్​లో బెస్ట్​ బైక్​ ఇది!

భారతదేశం, మే 3 -- భారత ఎంట్రీ లెవల్​ బైక్​ సెగ్మెంట్​లో హీరో మోటోకార్ప్ ప్రాడక్ట్స్​కి మంచి డిమాండ్​ ఉంది. వీటిల్లో హీరో హెచ్​ఎఫ్​ 100 ఒకటి. ఇక ఇప్పుడు, ఈ మోడల్​పై సంస్థ ఒక అప్డేట్​ ఇచ్చింది. కొత్త ఉద... Read More


'పహల్గామ్​' ఎఫెక్ట్ : పాకిస్థాన్​ నుంచి దిగుమతులు బంద్​- ఓడలపైనా నిషేధం

భారతదేశం, మే 3 -- పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి వస్తున్న అన్ని వస్తువులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. ఈ విషయా... Read More


ఏథర్​ ఎనర్జీ ఐపీఓకి అప్లై చేశారా? అలాట్​మెంట్​ స్టేటస్​ చెక్​ చేసుకోండి..

భారతదేశం, మే 3 -- ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ ఇనీషియల్​ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కి సంబంధించిన అలాట్​మెంట్​ స్టేటస్​ లైవ్​ అయ్యింది. బుక్ బిల్డ్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకున్న వారు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్లలో లే... Read More


ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ క్లాస్​ 12వ ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

భారతదేశం, ఏప్రిల్ 30 -- కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) ఐఎస్సీ, ఐసీఎస్ఈ బోర్డు పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30 బుధవారం విడుదల చేసింది. ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తర... Read More


ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్లపై బిగ్​ డిస్కౌంట్స్​! అక్షయ తృతీయ వేళ బంపర్​ ఆఫర్​- చెక్​ చేయండి..

భారతదేశం, ఏప్రిల్ 30 -- అక్షయ తృతీయ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ నుంచి బిగ్​ అప్డేట్​ వచ్చింది. తన పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్​ వాహనాలపై రూ. 40వేల వరకు డిస్కౌంట్​ని ఇస్తోంది ఈ ఈవీ తయారీ సంస్థ. ఫెస్టివల్... Read More


అక్షయ తృతీయ వేళ తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా..

భారతదేశం, ఏప్రిల్ 30 -- అక్షయ తృతీయ వేళ దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 460 పెరిగి.. రూ. 98,153కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4600 పెరిగి, రూ.... Read More


ఇండియాలోకి చొరబడేందుకు ఎగబడిన ఉగ్రవాదులు! ప్రతి నెల 120 మంది- నిఘా వర్గాల షాకింగ్​ డేటా..

భారతదేశం, ఏప్రిల్ 30 -- పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థ నుంచి ఆందోళనకర వార్త బయటకు వచ్చిది. గతేడాడి డిసెంబర్​ నుంచి నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) దాటి భారత్​లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్న... Read More


ట్రేడర్స్​ అలర్ట్​- ఈ బ్రేకౌట్స్​ స్టాక్స్​ ట్రాక్​ చేస్తే లాభాలకు ఛాన్స్​!

భారతదేశం, ఏప్రిల్ 30 -- మంగళవార ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 70 పాయింట్లు పెరిగి 80,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 7 పాయింట్లు వృద్ధిచెంది 24,336 వద్ద సెష... Read More


కోల్​కతా హోటల్​లో భారీ అగ్నిప్రమాదం- 14మంది దుర్మరణం!

భారతదేశం, ఏప్రిల్ 30 -- పశ్చిమ్​ బెంగాల్​ రాజధాని కోల్​కతాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ హోటర్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి ఫాల్పట్టి మచ్చువా అన... Read More