Exclusive

Publication

Byline

సింగిల్​ ఛార్జ్​తో 250 కి.మీ రేంజ్​- ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​ డెలివరీ ఎప్పుడు?

భారతదేశం, మే 4 -- మచ్​ అవైటెడ్​ ఓలా రోడ్​స్టర్ ఎక్స్​​ ఎలక్ట్రిక్​ బైక్​ డెలివరీలు మరింత ఆలస్యమయ్యాయి! తొలుత మార్చ్​లో డెలివరీలు ప్రారంభిస్తామని చెప్పిన సంస్థ, ఆ తర్వాత దాన్ని ఏప్రిల్​కి మార్చింది. కా... Read More


ఇంత వైలెంట్​గా ఉందేంటి! వస్తువులు వెనక్కి తీసుకోలేదని దుకాణదారుడిపై బాలిక దాడి..

భారతదేశం, మే 4 -- ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ దుకాణదారుడిపై ఓ 15ఏళ్ల బాలిక బ్లేడ్​తో దాడి చేసింది! అతని షాప్​లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేం... Read More


ఇన్వెస్టర్స్​కి పండగే! ఈ కంపెనీకి చెందిన ఒక్క షేరు ఉంటే.. రూ. 265 డివిడెండ్​

భారతదేశం, మే 4 -- స్టాక్​ మార్కెట్​లో మల్టీబ్యాగర్​ స్టాక్స్​తో పాటు మంచి డివిడెండ్లు ఇచ్చే స్టాక్స్​పైనా మదుపర్ల ఫోకస్​ ఉంటుంది. మీరు కూడా డివిడెండ్​ ఇచ్చే స్టాక్స్​ గురించి చూస్తుంటే ఇది మీకోసమే! ఒర... Read More


తక్కువ బడ్జెట్​లో ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లు బెస్ట్​- మరి దేని రేంజ్​ ఎక్కువ?

భారతదేశం, మే 4 -- ఇండియాలో 2 వీలర్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​కి విపరీతమైన డిమాండ్​ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి ప్రైజ్​ పాయింట్​లో కొత్త కొత్త మోడల్స్​ని ఆటోమొబైల్​ సంస్థలు లాంచ్​ చేస్తున్నార... Read More


సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలకు ముందు బిగ్​ అప్డేట్​! ఆ విషయంలో మార్పులు..

భారతదేశం, మే 3 -- సీబీఎస్​ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్డేట్​! సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తన పోస్ట్-రిజల్ట్ యాక్టివిటీస్​లో మార్పులను ప్రకటించింది. ఇక నుంచి.. వెరి... Read More


మే 3 : మరింత పడిన బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

భారతదేశం, మే 3 -- దేశంలో బంగారం ధరలు మే 3, శనివారం దిగొచ్చాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 220 తగ్గి రూ. 95,673కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,56,730కి చేరింది. 1 గ్ర... Read More


గోవా ఆలయంలో తొక్కిసలాట- ఆరుగురు మృతి, అనేక మందికి గాయాలు..

భారతదేశం, మే 3 -- గోవాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శ్రీగావ్​లోని లైరాయ్ దేవి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని నార్... Read More


ఎండా కాలంలో అతి భారీ వర్షాలు- దిల్లీలో ఐదుగురు బలి! ఐఎండీ అలర్ట్​..

భారతదేశం, మే 3 -- వేసవి కాలం మధ్యలో ఉరుములు, మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షాలు దేశ రాజధాని దిల్లీని ముంచెత్తాయి. జనజీవనం స్తంభించింది. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు దిల్లీలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయార... Read More


సీబీఎస్​ఈ ఫలితాలు త్వరలోనే- ఈ క్రెడెన్షియల్స్​తో చెక్​ చేసుకోవాలి..

భారతదేశం, మే 3 -- సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల ఫలితాల కోసం క్లాస్​ 10, క్లాస్​ 12 విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారి. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, సీబీఎస్​ఈ 10, 12 ఫలితాలు ఈ నెలలో లాంచ్​ అ... Read More


సింగిల్​ ఛార్జ్​తో 460 కి.మీ రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ కారు లాంచ్​పై బిగ్​ అప్డేట్​..

భారతదేశం, మే 3 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా దూసుకెళుతున్న ఎంజీ విండ్సర్​ ఈవీకి సంబంధించిన బిగ్​ అప్డేట్​! ఈ ఎలక్ట్రిక్​ కారుకు చెందిన కొత్త వేరియంట్​ లాంచ్​ డేట్​ని జేఎస్​డబ్ల్యూ ... Read More