Exclusive

Publication

Byline

మండుటెండల్లో చల్లటి వార్త! ఆంధ్ర సహా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..

భారతదేశం, మే 5 -- మండుటెండల మధ్య భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశ ప్రజలకు చల్లటి వార్తను అందించింది. ఆంధ్రప్రదేశ్​ సహా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. పలు ప్రాంతాల్లో వ... Read More


ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఎస్​బీఐ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

భారతదేశం, మే 5 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 12 పాయింట్లు వృద్ధిచెంది 24,347 వద్ద సెషన్... Read More


ఫ్రీలాన్సర్లకు పర్సనల్​ లోన్​- ఇలా చేస్తే వేగంగా అప్రూవ్​ అవుతుంది..

భారతదేశం, మే 5 -- వృత్తి ఏదైనా నేటి ప్రపంచంలో ఫ్రీలాన్సింగ్​కి విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. పైగా ఈ ఫ్రీలాన్సింగ్​తో అనేక ప్రయోజనాలు ఉండటంతో చాలా మంది దీనివైపు మొగ్గుచూపుతున్నారు. కోరుకున్నంత సంపాద... Read More


మే 6 ఉదయం 11 గంటలకు సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు? బోర్డు ఏం చెప్పిందంటే..

భారతదేశం, మే 5 -- సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్లాస్​ 10, క్లాస్​ 12 ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారు? అన్న విషయంపై బోర్డు ఇంకా ఎలాంట... Read More


10వ తరగతి ఫెయిల్​ అయిన కుమారుడు- సెలబ్రేషన్స్​ చేసుకున్న తల్లిదండ్రులు!

భారతదేశం, మే 5 -- నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఎంత ఎక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు సంతృప్తి చెందడం లేదు. 600కి 590 వచ్చినా.. మిగిలిన 10 మార్కులు ఏమయ్యాయి? అని అడిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. ... Read More


16,999కే ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​- సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రో సేల్​ షురూ..

భారతదేశం, మే 5 -- గత వారం ఇండియాలో లాంచ్​ అయిన సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రోపై బిగ్​ అప్డేట్​. దేశంలో ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సేల్ తాజాగా మొదలైంది. ఫ్లిప్​కార్ట్, ఫ్లిప్​కార్ట్​ మినిట్స్, క్రోమా, ... Read More


పహల్గామ్​ ఉగ్రదాడి : నేవీ అధికారి భార్యపై ట్రోలింగ్- ఎన్​సీడబ్ల్యూ సీరియస్​..

భారతదేశం, మే 5 -- పహల్గామ్​ ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్​ నర్వాల్​ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినయ్​ నర్వాల్​ భార్య హిమాన్షిపై సోషల్​ మీడియాలో విపరీతమైన ట్రోల్స్​ వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడ... Read More


రూ. 28వేలకే ఎలక్ట్రిక్​ స్కూటర్​- లైసెన్స్​ అక్కర్లేదు, రేంజ్​ ఎంతంటే..

భారతదేశం, మే 5 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ స్కూటర్ సెగ్మెంట్​లో ఇప్పుడు చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. కొత్త కొత్త ప్రాడక్ట్స్​ లాంచ్​ అవుతూనే ఉంటున్నాయి. ఫలితంగా బడ్జెట్​కి తగ్గట్టు మోడల్... Read More


భారత్​లో రైలు ప్రయాణం చేసి- ఆసుపత్రి పాలైన అమెరికా వ్లాగర్​!

భారతదేశం, మే 4 -- భారత్​లో 15 గంటల రైలు ప్రయాణం తర్వాత తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్​తో ఆసుపత్రిలో చేరినట్లు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ వెల్లడించాడు. మిస్సోరీకి చెందిన నిక్ మాడాక్ ఎనిమిదేళ్లుగా ప్రపంచవ్... Read More


'నెట్​ వర్త్​'లోనూ కోహ్లీ టాప్- ఇతర ఆర్సీబీ ప్లేయర్లు.. దగ్గర్లో కూడా లేరుగా!

భారతదేశం, మే 4 -- ఐపీఎల్​ 2025లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) దుమ్మురేపుతోంది. సీఎస్కేపై సంచలన విజయంతో 16 పాయింట్లతో టేబుల్​ టాప్​కి చేరింది. ఇక ఆ జట్టు కీలక ప్లేయర్​ విరాట్​ కోహ్లీ తన బ్యాట్... Read More