Exclusive

Publication

Byline

తెలంగాణ 'దోస్త్' 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ఇలా ప్రాసెస్ చేసుకోండి

Hyderabad,telangana, మే 3 -- తెలంగాణ డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 3 విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఫస్ట్... Read More


ఓయూ పీహెచ్డీ 2025 ప్రవేశ పరీక్షలు - ప్రిలిమినరీ కీ, రెస్పాన్ష్ షీట్లు విడుదల, ఇవిగో లింక్స్

భారతదేశం, మే 2 -- ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ - 2025 ప్రవేశాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్ష ప్రిలిమినరీ కీని అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - మే 4న స్థానికులకు దర్శన టోకెన్లు జారీ

Tirumala,andhrapradesh, మే 2 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే 4వ తేదీన స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తే... Read More


'ఆ విషయంలో చంద్రబాబుని మించిన వారు లేరు' - ప్రధాని మోదీ ప్రశంసలు

Andhrapradesh,amaravati, మే 2 -- అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. ఐటీ విషయంలో చంద్రబాబు.. తనకంటే ముందు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని... Read More


'అమరావతి నగరం కాదు.. ఒక శక్తి' - ఆ కలను మనమే నిజం చేయాలి - ప్రధాని మోదీ

Amaravati,andhrapradesh, మే 2 -- నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం తర్వాత గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ. అక్కడ్నుంచి సభా వద్దకు చేరుక... Read More


Amaravati Relaunch Live Updates : అమరావతి పునఃప్రారంభోత్సవం - 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

Amaravati,andhrapradesh, మే 2 -- "ఇంద్రలోకానికి అమరావతి రాజధాని. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు. అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను.. అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే ఒక శక్తిగా ఒక శక్తి వంటింది" అని... Read More


అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం, అప్పుడు మోదీని మళ్లీ ఆహ్వానిస్తాం - సీఎం చంద్రబాబు

భారతదేశం, మే 2 -- అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో మాట్లాడిన ఆయన. అమరావతి పూర్తి అయిన తర్వాత ప్రధాని మోదీని మళ్లీ ఆహ్వానిస్తామని చెప్పార... Read More


పట్టాలెక్కుతున్న 'స్లాట్ బుకింగ్' విధానం - త్వరలోనే మరో 25 చోట్ల సేవలు ప్రారంభం..!

Telangana, మే 2 -- తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖలో సరికొత్త మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. పైలెట్ ప్రాజెక్ట్ గా పలుచోట్ల స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మొత్తం 22 సబ్ రిజిస్ట్రాన్ కార్యాలయ... Read More


Amaravati Relaunch Live Updates : అమరావతి పునఃప్రారంభోత్సవం - మోదీ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి.!

Amaravati,andhrapradesh, మే 2 -- 'మరో మూడేళ్లలో అమరావతి పునః ప్రారంభ నిర్మాణ పనులను పూర్తి చేస్తాం. ఆ రోజు కూడా ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం. కేంద్రం సాకారంతో పనులు వేగవంతం చేస్తాం' అని సీఎం చంద్రబాబు ... Read More


Amaravati Relaunch Live Updates : అమరావతి పునఃప్రారంభోత్సవం - సభా వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ

Amaravati,andhrapradesh, మే 2 -- అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో అమరావతి రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత... Read More