తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 2 -- తెలంగాణలోని మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు గ్రామ పంచాయతీ పాలనాధికారులుగా అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీని ద్వారా. ప్... Read More
ఆంధ్రప్రదేశ్,తిరుమల, ఏప్రిల్ 2 -- శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కా... Read More
తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 2 -- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీ... Read More
తెలంగాణ,ఢిల్లీ, ఏప్రిల్ 2 -- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాస... Read More
తెలంగాణ,ఢిల్లీ, ఏప్రిల్ 2 -- రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గణన చేపట్టామని. బీసీలకు రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నా.... Read More
తెలంగాణ,హైదరాబాద్, మార్చి 30 -- రాష్ట్రంలో పేదలందరికీ ప్రభుత్వం ఇకపై సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఈ పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంగా లాంఛనంగా ... Read More
తెలంగాణ,హైదరాబాద్, మార్చి 30 -- రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కామన్ అడ్మిషన్(TG Gurukul CET - 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహ... Read More
తెలంగాణ,హైదరాబాద్, మార్చి 30 -- ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు ప్రక్రియలో వేగం పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు దరఖాస్తుదారులు ఆసక్తి చూపుతున్నారు. మార్చి 31వ తేదీలోపు ఫీజు చ... Read More
తెలంగాణ,హైదరాబాద్, మార్చి 29 -- ఉగాది తర్వాత మహేశ్వరంలో "ఏఐ సిటీ" నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలోని ... Read More
తెలంగాణ,హైదరాబాద్, మార్చి 29 -- ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్(TS Gurukul CET) టెస్ట్ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించారు.... Read More