Exclusive

Publication

Byline

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

Telangana, జూన్ 20 -- తెలంగాలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు ... Read More


'యోగాంధ్ర - 2025'కు సర్వం సిద్ధం..! విశాఖ వేదికగా 3 లక్షల మందితో యోగా, పూర్తి వివరాలివే

Andhrapradesh, జూన్ 20 -- విశాఖ వేదికగా శనివారం(జూన్ 21) అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో.క... Read More


'ఆ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి' - పోలవరంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Telangana, జూన్ 20 -- పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏపీలో కలిపిన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈనెల 25వ తేదీన తెలంగాణ, ఏపీ, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్... Read More


తిరుమల : శ్రీవారి భక్తులకు అలర్ట్ - మొబైల్ ఫోన్ల ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు

Tirumala,andhrapradesh, జూన్ 20 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించే మొబైల్ ఫోన్లను వేలం వేయనుంది. ఇందులో ఉ... Read More


చిచ్చురేపిన 'కొండా మురళీ' కామెంట్స్..! తారా స్థాయికి విబేధాలు, ఏం జరగబోతుంది..?

Telangana, జూన్ 20 -- వరంగల్ కాంగ్రెస్ లో నేతల మధ్య గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ. కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. అంతేకాదు. ... Read More


ఏపీ ఎడ్‌సెట్ - 2025 ఫ‌లితాలు విడుద‌ల‌ - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం, జూన్ 20 -- ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ‌లితాలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 5 విభాగాల్లో కలి... Read More


విశాఖకు 'కాగ్నిజెంట్' క్యాంపస్ - 99 పైసలకే ఎకరా భూమి....!

Andhrapradesh, జూన్ 20 -- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్‌ కొలువుదీరనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం - కాగ్నిజెంట్ సంస్థ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా. 1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టన... Read More


తెలంగాణలో పీజీ ప్రవేశాలు - 'సీపీగెట్' దరఖాస్తులు ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Telangana,hyderabad, జూన్ 19 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ అయింది... Read More


'బనకచర్ల'పై పోరుబాట...! సిద్ధమవుతున్న బీఆర్ఎస్, రంగంలోకి కేసీఆర్‌...!

Telangana,andhrapradesh, జూన్ 19 -- ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నీళ్ల వివాదం షురూ అయింది. ఇప్పటికే పలు ప్రాజెక్టుల విషయంలో వివాదాలు కొనసాగుతుండగా. తాజాగా బనకచర్ల ప్రాజెక్ట్ తో నేతల మధ్య మాటలు పేలుతున్నా... Read More


తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇకపై అక్కడ ఆలస్యం ఉండదు...!

Tirumala,andhrapradesh, జూన్ 19 -- తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజాను పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు ఆలయ ... Read More