Telangana,hyderabad, జూన్ 21 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెల... Read More
Andhrapradesh, జూన్ 21 -- యోగా సాధన మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన కార్యక్రమంలో స... Read More
Telangana,hyderabad, జూన్ 21 -- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే క్వారీ యాజమానిని బెదిరించినట్లు ఫిర్యాదు అందింది.ఈ మేరకు పలు సెక్షన్ల కింద కే... Read More
Telangana, జూన్ 21 -- రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్సెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది ఎడ్ సెట్ ప్రవేశ ... Read More
Telangana, జూన్ 21 -- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీ... Read More
Telangana,hyderabad, జూన్ 21 -- రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పై తీ... Read More
భారతదేశం, జూన్ 21 -- రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఐదు రోజుల ముందే రేషన్ అందనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ల ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ సరుకులను అందజేయనుంది. ప్రభుత్వం త... Read More
Andhrapradesh,telangana, జూన్ 20 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రద్దీ దృష్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి - కాకినాడ - లింగంపల్లి మధ్య ప్రత... Read More
Telangana, జూన్ 20 -- పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు. ప్రభుత్వ, ప్రైవేట్ ... Read More
Andhrapradesh, జూన్ 20 -- బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే జలాలను రెండు రాష్ట్రాలూ కలిసి వాడుకుందామన్నారు. గోదావరిలోని నీళ్లను ఇర... Read More