Exclusive

Publication

Byline

ప్రయాణికులకు అలర్ట్ - సికింద్రాబాద్ నుంచి 8 ప్రత్యేక రైళ్లు, సర్వీసుల వివరాలివే

Telangana,hyderabad, జూన్ 21 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెల... Read More


యోగాంధ్ర - 2025 : విశాఖలో 'యోగా డే' గ్రాండ్ సక్సెస్, ఇదో చారిత్రక విజయం - సీఎం చంద్రబాబు

Andhrapradesh, జూన్ 21 -- యోగా సాధన మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన కార్యక్రమంలో స... Read More


బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Telangana,hyderabad, జూన్ 21 -- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే క్వారీ యాజమానిని బెదిరించినట్లు ఫిర్యాదు అందింది.ఈ మేరకు పలు సెక్షన్ల కింద కే... Read More


తెలంగాణ ఎడ్‌సెట్‌ - 2025 ఫలితాలు విడుదల... ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

Telangana, జూన్ 21 -- రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ - 2025 ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది ఎడ్ సెట్ ప్రవేశ ... Read More


ఐఎండీ అలర్ట్ - మరో 4 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

Telangana, జూన్ 21 -- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీ... Read More


అభ్యర్థి ఎవరు..? ఎలా ముందుకెళ్దాం...! 'జూబ్లీహిల్స్ బైపోల్'పై పార్టీల ఫోకస్

Telangana,hyderabad, జూన్ 21 -- రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పై తీ... Read More


రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ మరో నిర్ణయం - ఇకపై వారికి 5 రోజుల ముందుగానే సరఫరా..!

భారతదేశం, జూన్ 21 -- రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఐదు రోజుల ముందే రేషన్ అందనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ల ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ సరుకులను అందజేయనుంది. ప్రభుత్వం త... Read More


ఏపీ, తెలంగాణ మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లు - సర్వీసుల వివరాలివే

Andhrapradesh,telangana, జూన్ 20 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రద్దీ దృష్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి - కాకినాడ - లింగంపల్లి మధ్య ప్రత... Read More


తెలంగాణ పాలిసెట్ అభ్యర్థులకు అప్డేట్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Telangana, జూన్ 20 -- పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ... Read More


బనకచర్ల ప్రాజెక్ట్ : 'వివాదాలు ఎందుకు...? కావాలంటే కేంద్రంతో చర్చిద్దాం' - సీఎం చంద్రబాబు

Andhrapradesh, జూన్ 20 -- బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే జలాలను రెండు రాష్ట్రాలూ కలిసి వాడుకుందామన్నారు. గోదావరిలోని నీళ్లను ఇర... Read More