Exclusive

Publication

Byline

పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన - ఎన్నికల హామీని నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్

Pithapuram, ఏప్రిల్ 25 -- పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను.. 100 పడకల ఆ... Read More


హెచ్‌ఎండీఏ పరిధిలోనూ 'బిల్డ్‌ నౌ' సేవలు - ఇంటి నిర్మాణ అనుమతులు చాలా ఈజీ..!

Hyderabad,telangana, ఏప్రిల్ 25 -- భవన నిర్మాణలు, లేఔట్ల అనుమతుల మంజూరు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చింది. వేగంగా, సులభంగా అనుమతులు పొందేలా 'బిల్డ్ నౌ' అప్లికేషన్ సేవలను ప్రవ... Read More


ఏపీ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులా..? ఈ నెంబర్లను సంప్రదించండి

Andhrapradesh, ఏప్రిల్ 25 -- ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 1... Read More


తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన - మంచి జీతం, ముఖ్య వివరాలివే

Telangana, ఏప్రిల్ 25 -- చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రకటన జారీ చేసింది. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ... Read More


ఏపీలో ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభం - అందుబాటులోకి 'ఆచార్య యాప్', ఇవిగో వివరాలు

Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ. అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ను ప్రార... Read More


ఏపీలో భానుడి భగభగలు - ఉత్తరాంధ్రకు 2 రోజులపాటు వర్ష సూచన...!

Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం దాటితే బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇవాళ నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత... Read More


ఓయూ పీహెచ్డీ 2025 ప్రవేశాలు - రేపట్నుంచే ఎంట్రెన్స్ పరీక్షలు

Telangana,hyderabad, ఏప్రిల్ 24 -- ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష - 2025 లకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గురువారం (ఏప్రిల్ 25) నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్య... Read More


ఏపీ ఈసెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ - 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇదిగో లింక్

Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీ ఈసెట్ - 2025 అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ఆధారంగా ... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - వాచీల‌ ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పాల్గొనొచ్చు

Tirumala,andhrapradesh, ఏప్రిల్ 24 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడ... Read More


తెలంగాణ బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు - ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే..! ముఖ్య వివరాలివే

Telangana, ఏప్రిల్ 24 -- బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు ఆన్ ల... Read More