Exclusive

Publication

Byline

TG SSC Results 2025 : నేడు తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి

Telangana,hyderabad, ఏప్రిల్ 30 -- తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫల... Read More


'ఎల్ఆర్ఎస్' గడువు దగ్గరపడింది..! ఈలోపు ఫీజు చెల్లిస్తేనే 'రాయితీ' వర్తింపు

Telangana, ఏప్రిల్ 27 -- తెలంగాణ ప్రభుత్వం అనధికార లేఅవుట్లకు రెగ్యులరైజేషన్ కు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాయితీతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. మార్చి 31వ తేదీతోనే గడవు... Read More


ఉద్యమ పార్టీ నుంచి రాజకీయశక్తి వరకు...! 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం, కీలక ఘట్టాలు

భారతదేశం, ఏప్రిల్ 27 -- అది 2001, ఏప్రిల్ 27.. అతికొద్ది మంది తెలంగాణవాదుల సమక్షంలో ఓ జెండా ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా. ఏకైక అజెండాతో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ఆ పార్టీనే 'తెల... Read More


ఏసీబీ వలలో ఈఎన్సీ హరిరామ్ - 13 చోట్ల సోదాలు, భారీగా అక్రమాస్తులు...!

Hyderabad, ఏప్రిల్ 27 -- నీటిపారుదల శాఖ గజ్వేల్‌ ఈఎన్‌సీ భుక్యా హరిరామ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ టీమ్ రంగంలోకి దిగింది. శనివారం ఉదయం ... Read More


ఏపీలో భిన్న వాతావరణం - ఇవాళ, రేపు వర్షాలు..! ఈ ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు

Andhrapradesh,telangana, ఏప్రిల్ 27 -- ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉదయం దాటితే చాలు. బయటికి వెళ్లాలంటే జనాలు భయపడిపోతున్నారు.... Read More


టీజీ టెట్ - 2025కు దరఖాస్తు చేశారా...? గడువు ముగుస్తోంది, ముఖ్య వివరాలివే

Telangana, ఏప్రిల్ 27 -- తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్ టెట్ (జూన్ సెషన్) కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో పూర్తవుత... Read More


నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ - కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..!

Warangal,telangana,elkathurthy, ఏప్రిల్ 27 -- తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీకి 25 సంవత్సరాలు నిండాయి. 2001లో టీఆర్ఎస్ ఏర్పడగా. 14 ఏళ్లపాటు తెలంగాణ రాష్ట్ర స... Read More


మే 11 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు - భక్తులకు టీటీడీ కీలక సూచనలు

Andhrapradesh,Tiruchanoor, ఏప్రిల్ 27 -- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11వ తేదీ నుంచి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు.. మే 13వ తేదీతో... Read More


క్రేన్ల ద్వారా శిథిలాలు తొలగింపు - వేగంగా 'సుంకిశాల ప్రాజెక్ట్' పనులు

Nagarjuna sagar,telangana, ఏప్రిల్ 26 -- సుంకిశాల ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇంటేక్ వెల్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పనుల ప్ర... Read More


కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశశర్మ - అన్నవరం వాసికి అరుదైన గౌరవం

భారతదేశం, ఏప్రిల్ 26 -- తమిళనాడులోని ప్రఖ్యాత కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరానికి చెందిన 27 ఏళ్ల పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న ఆయ... Read More