Telangana, సెప్టెంబర్ 24 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయింది. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డే... Read More
Andhrapradesh, సెప్టెంబర్ 24 -- పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా పీపీపీ వ... Read More
Andhrapradesh, సెప్టెంబర్ 24 -- ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. అంత... Read More
Andhrapradesh, సెప్టెంబర్ 24 -- తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయించారు. మొదటి విడత కౌన్సెలింగ్... Read More
Telangana,hyderabad, సెప్టెంబర్ 24 -- గ్రూప్ 1 కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టు... Read More
Telangana, సెప్టెంబర్ 21 -- టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగులు పూర్తి అయ్యాయి. దీంతో అధికారులు స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎంట్రె... Read More
Andhrapradesh,telangana, సెప్టెంబర్ 21 -- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మోస్తారు ను... Read More
భారతదేశం, సెప్టెంబర్ 21 -- రాష్ట్రంలో దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు హాలీ డేస్ ప్రకటించారు. అక్టోబర్ 3 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. అంటే మ... Read More
Telangana,medaram, సెప్టెంబర్ 21 -- ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం... Read More