Exclusive

Publication

Byline

విశాఖలో పేలిన గ్యాస్ సిలిండర్ - ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి సీరియస్..!

Andhrapradesh, ఆగస్టు 8 -- విశాఖపట్నం సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.వీరిలోనూ ఇద్దర... Read More


నేతన్నలకు ఏపీ సర్కార్ శుభవార్త - ఏటా రూ. 25 వేలు ఆర్థిక సాయం

Andhrapradesh, ఆగస్టు 8 -- నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.'నేతన్న భరో'సా కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత... Read More


బండి సంజయ్... 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి, లీగల్ నోటీసులు పంపిస్తా - కేటీఆర్

Telangana, ఆగస్టు 8 -- ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. వాస్తవాలు తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్ స్థాయి ఆరోపణలు ... Read More


ఏపీ - తెలంగాణ : మరో 2 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు, హైదరాబాద్ కు మరోసారి అలర్ట్..!

Telangana,andhrapradesh, ఆగస్టు 8 -- తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే మరో రెండు రోజులు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ... Read More


రూ. 50 లక్షలు డిమాండ్..! రూ. 25 లక్షలు తీసుకుంటూ దొరికిపోయిన అధికారి..! ఏపీ ఏసీబీ చరిత్రలోనే తొలిసారి..!

Andhrapradesh, ఆగస్టు 8 -- ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం ఓ అధికారి భారీగా లంచం ఆశించాడు. ఏకంగా రూ. 50 లక్షలకు టెండర్ పెట్టాడు. ముందుగానే రూ. 25 లక్షలు తీసుకున్న సదరు అధికారి. మరో ... Read More


బంగాళాఖాతంలో అల్పపీడనం...! ఈనెల 14 వరకు ఏపీలో భారీ వర్షాలు

Andhrapradesh, ఆగస్టు 8 -- ఉత్తర అంతర కర్ణాటక ప్రాంతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తా ఏపీపై ఉపరితల ఆవర్... Read More


ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్

Telangana,hyderabad, ఆగస్టు 8 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్... Read More


స్థానిక సంస్థల ఎన్నికలు : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఏం చేయబోతుంది..?

Telangana,hyderabad, ఆగస్టు 8 -- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీనే కాదు బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ప్లాస్టిక్ టిన్‌ల ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు

Tirumala,andhrapradesh, ఆగస్టు 8 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది.శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ ప్లాస్టిక్ టిన్‌లను వేలం వేయనుంద... Read More


పులివెందులలో టీడీపీ వర్సెస్ వైసీపీ : ఉపఎన్నిక వేళ హైటెన్షన్ - అసలేం జరిగింది..?

Andhrapradesh,kadapa, ఆగస్టు 7 -- పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వైసీపీ ఎమ... Read More