Exclusive

Publication

Byline

కబ్జాల చెర నుంచి 300 ఎకరాల సర్కార్ భూమికి విముక్తి..! గాజులరామారంలో 'హైడ్రా' భారీ ఆపరేషన్

Hyderabad,telangana, సెప్టెంబర్ 21 -- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని గాజులరామారంలో "హైడ్రా" భారీ ఆపరేషన్ చేపట్టింది. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసే పనిలో పడింది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు ప... Read More


ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Andhrapradesh, సెప్టెంబర్ 20 -- ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. తాజాగా ఈఏపీసెట్ మూడో విడత సీట్లను అధికారులు కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు. ఈనెల 23లోపు కాలేజ... Read More


ఈనెల 26న బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు, వెదర్ రిపోర్ట్ వివరాలు

Andhrapradesh, సెప్టెంబర్ 20 -- మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.... Read More


అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్ష బీభత్సం - కాలువలో పడి ముగ్గురు మృతి, మరో చిన్నారి కోసం గాలింపు..!

Andhrapradesh, సెప్టెంబర్ 20 -- అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాయచోటిలో కురిసిన భారీ వర్షం దాటికి కాలువలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ కాలువలో పడి ఓ మహిళతో పాటు ఆమె ఏడేళ్ల... Read More


ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ : లంచ‌మ‌డిగితే టోల్ ఫ్రీ నెంబ‌ర్ 18005995991కు కాల్ చేయండి

Telangana, సెప్టెంబర్ 20 -- ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపుల విష‌యంలో అవినీతికి పాల్ప‌డితే ఎంత‌టివారినైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏవరైనా పేదలను ఇబ్బంది పెట్టినట్లు తే... Read More


ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ - ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు, రూట్స్ ఇవే

భారతదేశం, సెప్టెంబర్ 20 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జల్నా - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. రానుపోను మొత్తం 12 సర్వీసులు అందుబాటులో ఉండన... Read More


రూ. 12 కోట్లు విలువ చేసే విదేశీ గంజాయి పట్టివేత - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్..!

Hyderabad,telangana, సెప్టెంబర్ 20 -- హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ.12 కోట్ల విలువైన 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ ... Read More


'ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, చర్చలు జరుగుతున్నాయి' - కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశం, సెప్టెంబర్ 20 -- ఆల్మటి డ్యామ్ ఎత్తు పెంపుపై కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవ్వటానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖండించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని... Read More


కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా..? తెరపైకి మరో కొత్తరకం ట్యాక్స్...! ఈ వివరాలు తెలుసుకోండి

Telangana, సెప్టెంబర్ 20 -- కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీరు మరో కొత్త ట్యాక్స్ కట్టేందుకు సిద్ధం కావాల్సిందే.! ప్రస్తుతం ఉన్న వెహికిల్ లైఫ్‌ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, ఇన్సూరె... Read More


టీజీ ఐసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్‌ కాపీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, సెప్టెంబర్ 20 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తాజాగా ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారం... Read More