Exclusive

Publication

Byline

ఏపీ ట్రిపుల్‌ ఐటీ 2025 నోటిఫికేషన్ విడుదల - మెరిట్ ఆధారంగా సీట్లు, ముఖ్య తేదీలివే

Andhrapradesh, మే 3 -- రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ IIITల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి దరఖ... Read More


ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్ - ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

Andhrapradesh,telangana, మే 3 -- తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - సరికొత్తగా 'వాట్సాప్ ఫీడ్‌బ్యాక్' విధానం, ఇలా చేసేయండి...!

Tirumala,andhrapradesh, మే 3 -- భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్తగా ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్‌ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. ఇందుకు ... Read More


ఏపీ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Andhrapradesh, మే 3 -- ఏపీ ఐసెట్ - 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చే... Read More


తెలంగాణలో 'మిస్​ వరల్డ్ 2025' పోటీలు - ఈవెంట్స్ వివరాలు, డేట్స్ ఇవే

Hyderabad,telangana, మే 3 -- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే 7 నుంచి 31 వరకు 72 వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా రాష్ట్రాని... Read More


'బతుకుమ్మ కుంట పనుల్లో వేగం పెంచండి... త్వరలోనే సీఎం వస్తారు' - హైడ్రా కమిషనర్ ఆదేశాలు

Hyderabad,telangana, మే 3 -- బ‌తుక‌మ్మ కుంట అభివృద్ధి ప‌నులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచాల‌ని కొద్ది రోజుల్లోనే ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి. బ‌తుక‌మ్మ‌ కుంట‌ను... Read More


తెలంగాణ 'దోస్త్' 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం - ఇలా ప్రాసెస్ చేసుకోండి

Hyderabad,telangana, మే 3 -- తెలంగాణ డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 3 విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఫస్ట్... Read More


ఓయూ పీహెచ్డీ 2025 ప్రవేశ పరీక్షలు - ప్రిలిమినరీ కీ, రెస్పాన్ష్ షీట్లు విడుదల, ఇవిగో లింక్స్

భారతదేశం, మే 2 -- ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ - 2025 ప్రవేశాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్ష ప్రిలిమినరీ కీని అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - మే 4న స్థానికులకు దర్శన టోకెన్లు జారీ

Tirumala,andhrapradesh, మే 2 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే 4వ తేదీన స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తే... Read More


'ఆ విషయంలో చంద్రబాబుని మించిన వారు లేరు' - ప్రధాని మోదీ ప్రశంసలు

Andhrapradesh,amaravati, మే 2 -- అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. ఐటీ విషయంలో చంద్రబాబు.. తనకంటే ముందు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని... Read More