Exclusive

Publication

Byline

AIBE 20 Notification 2025: 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే..?

భారతదేశం, సెప్టెంబర్ 28 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 29, 2025 నుంచి ప్రారంభం కానుంది. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamina... Read More


తిరుమలకు పోటెత్తిన భక్తులు - ఇవాళ సాయంత్రం గరుడ వాహన సేవ, 2 లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు..!

Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 28 -- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ సాయంత్రం నిర్వహించనున్నారు. ఇప్పటికే కొండ మీద లక్షకు పైగా భక్తుల ... Read More


ఇప్పుడే కాదు...1908 లోనూ 'మూసీ' మహా ప్రళయం..! అప్పుడేం జరిగిందంటే..?

Hyderabad,telangana, సెప్టెంబర్ 28 -- మూసీ ఉప్పొంగింది..! గతంలో ఎప్పుడు లేనంతగా పరివాహక ప్రాంతాలన్నింటిని చుట్టుముట్టేసింది. నదిపై ఉన్న వంతెనల పైనుంచే కాదు. ఏకంగా ఎంజీబీఎస్ బస్టాండ్ ను కూడా ముంచెత్తిం... Read More


ఏపీ పీజీసెట్ 2025 : ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలు

Andhrapradesh, సెప్టెంబర్ 28 -- ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా. తాజాగా ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ ను అధికారులు... Read More


స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం..! జెడ్పీ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు

Telangana, సెప్టెంబర్ 28 -- రాష్ట్రంలోని జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు శనివారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో బీసీలకు 13 కేటాయించారు. ఎస్సీలకు 6, ... Read More


విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ - ఇక్కడ చదివితే ప్రతి నెలా రూ. 2 వేల స్టైఫండ్‌..!

Telangana,hyderabad, సెప్టెంబర్ 28 -- తెలంగాణలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ అవకాశాలను సద్వినియోగం చ... Read More


ఉద్ధృతంగా కృష్ణా, గోదావరి నదులు - ప్రమాద హెచ్చరికలు జారీ..! అత్యవస సాయం కోసం ఈ నెంబర్లను సంప్రదించండి

భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు... Read More


దేవి నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు : శ్రీ మహా చండీ దేవి అలంకారం - పూజా విధానం, పఠించాల్సిన మంత్రం ఇదే.

భారతదేశం, సెప్టెంబర్ 28 -- దశవిధాలైన పాపాలను హరించేది కనుకే 'దశహరా'ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజ... Read More


ఏపీ పర్యటనకు రాబోతున్న ప్రధాని మోదీ - కూటమి నేతలతో కలిసి రోడ్ షో, డేట్ ఫిక్స్..!

Andhrapradesh,kurnool, సెప్టెంబర్ 28 -- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారని తెలిసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర... Read More


అయ్యో... ఎంత విషాదం...! వేడి వేడి పాల గిన్నెలో పడి చిన్నారి మృతి - గురుకులంలో ఘటన

Andhrapradesh, సెప్టెంబర్ 28 -- అనంతపురం జిల్లా కొర్రపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. వేడి చేసి ఉంచిన పాల గిన్నెలో పడి 16 నెలల బాలిక మృతి చెందింది. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన ఈ... Read More