భారతదేశం, నవంబర్ 22 -- రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి ల... Read More
భారతదేశం, నవంబర్ 22 -- ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాత... Read More
భారతదేశం, నవంబర్ 21 -- వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ... Read More
భారతదేశం, నవంబర్ 16 -- నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్... Read More
భారతదేశం, నవంబర్ 13 -- ఇళ్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ హయంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు నిర్మాణాలు కూడా చేపట్టామని గుర్తిం... Read More
భారతదేశం, నవంబర్ 12 -- ఏపీలో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఒకేసారి 3 లక్షల మంది పేదలు. గృహ ప్రవేశాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు ... Read More
భారతదేశం, నవంబర్ 7 -- గోదావరి జిల్లాల ప్రజలకు గుడ్ న్యూస్. ఇకపై వందే భారత్ ట్రైన్ సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరు... Read More
భారతదేశం, నవంబర్ 6 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. డేటా ఆధారిత పాలనపై సదస్సును ఉద్దేశించి సీఎం ప్రసగించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ... Read More
భారతదేశం, నవంబర్ 6 -- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా అక్టోబర్ 31వ తేదీతో గడువు ముగిసింది. ప్రస్తుతం రూ. 1000 ఫైన్ తో ఫీజులను స్వీకరిస్త... Read More
భారతదేశం, నవంబర్ 5 -- రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డల కోసం అదనంగా మరో 8 ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మ... Read More