Exclusive

Publication

Byline

Location

'మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం - సర్వే త్వరగా పూర్తి చేయండి' - సీఎం చంద్రబాబు ఆదేశాలు

భారతదేశం, నవంబర్ 22 -- రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి ల... Read More


దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన

భారతదేశం, నవంబర్ 22 -- ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాత... Read More


బంగాళాఖాతంలో అల్పపీడనం - 3 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన..!

భారతదేశం, నవంబర్ 21 -- వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ... Read More


వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

భారతదేశం, నవంబర్ 16 -- నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్... Read More


'చంద్రబాబు గారూ. మీ క్రెడిట్‌ చోరీ స్కీమ్ చాలా బాగుంది' - ఇళ్ల నిర్మాణాలపై జగన్ ప్రశ్నలు

భారతదేశం, నవంబర్ 13 -- ఇళ్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ హయంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు నిర్మాణాలు కూడా చేపట్టామని గుర్తిం... Read More


పేదలకు శుభవార్త - ఇవాళ ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

భారతదేశం, నవంబర్ 12 -- ఏపీలో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఒకేసారి 3 లక్షల మంది పేదలు. గృహ ప్రవేశాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు ... Read More


గోదావరి జిల్లాల వాసులకు శుభవార్త - నరసాపురం వరకు 'వందే భారత్ ట్రైన్' పొడిగింపు, ఇవిగో వివరాలు

భారతదేశం, నవంబర్ 7 -- గోదావరి జిల్లాల ప్రజలకు గుడ్ న్యూస్. ఇకపై వందే భారత్ ట్రైన్ సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరు... Read More


విజన్ యూనిట్స్‌గా గ్రామ సచివాలయాల పేరు మార్పు - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!

భారతదేశం, నవంబర్ 6 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. డేటా ఆధారిత పాలనపై సదస్సును ఉద్దేశించి సీఎం ప్రసగించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ... Read More


ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు కొన్ని గంటలే గడువు..! ఇదే లాస్ట్ ఛాన్స్

భారతదేశం, నవంబర్ 6 -- ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా అక్టోబర్ 31వ తేదీతో గడువు ముగిసింది. ప్రస్తుతం రూ. 1000 ఫైన్ తో ఫీజులను స్వీకరిస్త... Read More


ఏపీలో కొత్త‌గా 8 న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ కేంద్రాలు - పీపీపీ విధానంలో ఏర్పాటు...!

భారతదేశం, నవంబర్ 5 -- రాష్ట్రంలోని ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డ‌ల కోసం అదనంగా మరో 8 ప్ర‌త్యేక న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మ... Read More