Exclusive

Publication

Byline

Hyderabad : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు యాంకర్ శ్యామల

భారతదేశం, మార్చి 24 -- బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు యాంకర్ శ్యామల. న్యాయవాదిలో కలిసి విచారణకు వచ్చారు. ఇప్పటి వరకు కేసులో పో... Read More


Vijayawada Tourism : టూరిజం హబ్‌గా విజయవాడ.. పుదుచ్చేరి తరహాలో బ్రాండింగ్.. 10 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మార్చి 24 -- అమరావతికి గేట్ వేగా ఉన్న విజయవాడను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన విజయవాడకు.. పూ... Read More


Telangana BJP President : తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు.. ప్రకటనకు కౌంట్‌డౌన్ ప్రారంభం!

భారతదేశం, మార్చి 24 -- కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం.. సికింద్రాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంద... Read More


Hanamkonda IIIT : హన్మకొండ జిల్లాలో కొత్త ట్రిపుల్‌ ఐటీ.. స్థలాన్ని పరిశీలించిన అధికారులు

భారతదేశం, మార్చి 24 -- బాసరలో ఇప్పటికే ట్రిపుల్ ఐటీ ఉంది. దీనికి అనుబంధంగా తెలంగాణలో మరో రెండు కొత్త క్యాంపస్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంట్లో ఒక దాన్ని హన్మకొండ జిల్లాలో ఏర్పాటు ... Read More


Kokapet Land Cost : కోకాపేటలో ఎకరం ఎంతో తెలుసా.. అక్కడే భూముల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి?

భారతదేశం, మార్చి 24 -- హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, పెట్టుబడులు, కంపెనీల స్థాపనల కారణంగా భాగ్యనగరం ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన... Read More


HYD Lawyer Murder : పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. లాయర్‌ను మర్డర్ చేసిన ఎలక్ట్రీషియన్

భారతదేశం, మార్చి 24 -- హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు ఎలక్ట్రీషియన్ దస్తగిరి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. లాయర్... Read More


Guntur Politics : విడదల రజిని వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు.. మరింత ముదిరిన డైలాగ్ వార్!

భారతదేశం, మార్చి 24 -- గుంటూరు జిల్లా రాజకీయం మళ్లీ వేడెక్కింది. విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో.. ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఫోన్ కాల్ డేటా తీయించారని ... Read More


Rushikonda Beach : రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.. లాభాలు ఏంటి.. 7 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మార్చి 23 -- రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఇటీవల విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు.. బ్లూ ఫ్లాగ్ ఇండియా అధికారులు ప్రకటించారు. విశాఖ కలెక్టర్... Read More


TG Phone Tapping Case : మరో మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్‌ రావు

భారతదేశం, మార్చి 23 -- ఎస్ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. క్యాన్సర్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నానని పిటి... Read More


Delimitation Politics : లిక్కర్ దొంగలంతా ఒకేచోట జమై.. దక్షిణాది పేరుతో డ్రామాలాడుతున్నరు: బండి సంజయ్

భారతదేశం, మార్చి 23 -- స్టాలిన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసిందని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడిందని.. ఆప్, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్... Read More