భారతదేశం, మార్చి 28 -- వారిద్దరు ఆదివాసీల కోసం ఉద్యమం చేశారు. హక్కుల కోసం పోరాడారు. ఆకలి కోసం అలమటించిన వారికి అండగా నిలబడ్డారు. అమాయకుల కోసం కలబడ్డారు. వారు ఎవరో కాదు.. ప్రస్తుత మంత్రి సీతక్క (దనసరి ... Read More
భారతదేశం, మార్చి 28 -- తెలుగు రాష్ట్రాల ప్రజలకు భద్రాద్రి రామయ్య ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. శ్రీరామనవమి కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపే ఏర్పాట్లు చేశారు. తలంబ్రాల కోసం ఆన్లైన్ బుకింగ్స్ ప్రా... Read More
భారతదేశం, మార్చి 25 -- ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా.. దానికి రేషన్ కార్డు ఉండాలనే షరతు విధిస్తోంది. ఫలితంగా వేలాది మంది లబ్ధి పొందలేకపోతున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం స్కీమ్... Read More
భారతదేశం, మార్చి 25 -- రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే లేని లిక్కర్ స్కామ్ను తెరమీదకు తెచ్చారని.. వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. తన అసమర్థతను కప్పి... Read More
భారతదేశం, మార్చి 25 -- కల్వరిలో క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. తనకి ప్రాణహాని ఉందని ప్రవీణ్ నెల కిందటే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనది హత్య లేక.. అన... Read More
భారతదేశం, మార్చి 25 -- 'సార్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నా.. నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్' క్యాన్సర్తో పోరాడుతున్న ఓ యువకుడి మాటలివి. ఈ మాటలు వింటే మనసున్న ప్రత... Read More
భారతదేశం, మార్చి 25 -- వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. వచ్చేనెల 4 వరకు రిమాండ్ పొడిగించింది. వంశీతో పాటు మరో నలుగురికి కూడా రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వ... Read More
భారతదేశం, మార్చి 25 -- పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చారు రీతు చౌదరి, విష్ణుప్రియ. ఇప్పటికే ఈనెల 20న వీరు విచారణకు హాజరయ్యారు. వారం కాకముందే మళ్లీ పోలీసులు వీరిని విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్ ... Read More
భారతదేశం, మార్చి 25 -- క్రికెట్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని సోమేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌడవెల్లిలో ఈ విషాద ఘటన జరిగ... Read More
భారతదేశం, మార్చి 25 -- కలెక్టర్ అంటే దర్బారు, దర్పము కాదు.. ప్రజల్లో మనిషి అయి.. ప్రగతి మనసుతో ఆలోచించి.. తన పదవీకాలంలో ఆ జిల్లాపై చెరగని ముద్ర వేయాలి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించార... Read More