భారతదేశం, మార్చి 3 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం అయ్యింది. ఎల్లుండి నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తం... Read More
భారతదేశం, మార్చి 3 -- తెలంగాణలో 5 శాసన మండలి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివ... Read More
భారతదేశం, మార్చి 2 -- కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఇంట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. తీ... Read More
భారతదేశం, మార్చి 2 -- ఈనెల 3వ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క శాఖల వారీగా ... Read More
భారతదేశం, మార్చి 2 -- కేసీఆర్ పాలమూరు ద్రోహి అని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందని నిలదీశార... Read More
భారతదేశం, మార్చి 2 -- మామునూరు ఎయిర్పోర్టు క్లియరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయని.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. ఎయిర్పోర్టుకు 2800 మీటర్ల రన్వే అవసరం అని చెప్పారు. 280 ఎకరాలు అదన... Read More
భారతదేశం, మార్చి 2 -- మామునూరు ఎయిర్పోర్టు క్లియరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయని.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. ఎయిర్పోర్టుకు 2800 మీటర్ల రన్వే అవసరం అని చెప్పారు. 280 ఎకరాలు అదన... Read More
భారతదేశం, మార్చి 2 -- హలీం.. దీని పేరు వినగానే నోరూరుతుంది. ఇది రంజాన్ మాసంలో చాలా స్పెషల్. హైదరాబాద్లో ఇది ప్రాచుర్యం పొందింది. ఇరాన్, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల్లో దీనికి డిమాండ్ ఎక్కువ. నిజాం పర... Read More
భారతదేశం, మార్చి 2 -- తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా హజరయ్యారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస... Read More
భారతదేశం, మార్చి 2 -- ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా.. వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ను.. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2024 ఫిబ్రవరిలో జార్... Read More