భారతదేశం, ఏప్రిల్ 28 -- ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరిని అత్యంత కిరాతకంగా చంపారు. ఒళ్లంతా తూట్లు పొడిచారు. ఈ మర్డర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చాలా కిందటే మర్డర్ ప్లాన... Read More
భారతదేశం, ఏప్రిల్ 28 -- కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ను విలన్లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదన్నారు. మంచి సల... Read More
భారతదేశం, ఏప్రిల్ 28 -- అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు.. సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.... Read More
భారతదేశం, ఏప్రిల్ 28 -- ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన ఓ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి తమ పార్టీ తరఫున కేంద్రానిక... Read More
భారతదేశం, ఏప్రిల్ 27 -- కష్టపడి తనను చదివించి.. ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసిన తండ్రికి ఆ కూతురు బహుమతి ఇవ్వాలనుకుంది. నాన్న కోసం బైక్ను కొనుగోలు చేసి.. చెప్పకుండా ఇంటికి వెళ్లి తండ్రిని సర్ప్రైజ్ చ... Read More
భారతదేశం, ఏప్రిల్ 27 -- తిరుపతిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో సోదాలు చేపట్టారు. ఆలయాల పరిసరాలు, బస... Read More
భారతదేశం, ఏప్రిల్ 27 -- బ్లాక్ హిల్స్.. ఈ ఏరియా మావోయిస్టులకు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భద్రతా బలగాలు భావిస్తాయి. అందుకే 5 రోజులుగా కర్రెగుట్టల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 44 డిగ్రీల ఉ... Read More
భారతదేశం, ఏప్రిల్ 27 -- విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీలో నడుపూరి కల్లాలు గ్రామం ఉంది. ఈ గ్రామంలో పాండ్రంకి అప్పలనాయుడు, జయ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రాజశేఖర్ ... Read More
భారతదేశం, ఏప్రిల్ 27 -- పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు సంకల్పించింది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. జిల్లాల్లో ప్రజా ప్రతిని... Read More
భారతదేశం, ఏప్రిల్ 27 -- కర్నూలు నగరంలో ఆర్టీసీ అధికారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కర్నూలు నగరానికి చెందిన షేక్షావలి మరో ఐదుగురు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దొంగతన... Read More