Exclusive

Publication

Byline

అవినీతికి ఆస్కారం లేకుండా.. పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ : పొంగులేటి

భారతదేశం, మే 3 -- భార‌తదేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున రూ.5 లక్ష‌ల‌తో సంవ‌త్సరానికి నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. అని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వివరించారు.... Read More


చంద్రబాబు గారూ.. ఇది ధర్మమేనా.. రైతులను నమ్మించి మోసం చేశారు : జగన్

భారతదేశం, మే 3 -- రాష్ట్రంలో మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు.. ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదని.. వైసీపీ చీఫ్ ... Read More


భాగ్యనగరం వేదికగా మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలు.. ఏ రోజు ఏ కార్యక్రమం ఉంటుంది.. పూర్తి వివరాలు ఇవే

భారతదేశం, మే 3 -- మిస్‌ వరల్డ్‌ పోటీల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 8వ తేదీ లోపు పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణులు.. హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఇప్పటికే మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ సీఈవో... Read More


ఇన్ని రోజులు ఏం చేశారు.. సీఎం దగ్గర ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్‌.. ఒక్కొక్కరితో పర్సనల్‌గా భేటీ!

భారతదేశం, మే 3 -- కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి.. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఏం చేశారనే దానిపై సమీక్షలు ప్రారంభించారు. ఎమ్... Read More


మోదీ తీరు చూస్తే.. చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదు.. వైఎస్ షర్మిల సెటైర్లు

భారతదేశం, మే 3 -- ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం.. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. నూతన రాజధానిలో మౌలిక... Read More


ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్న కార్యక్రమం.. ఇది కదా ప్రజలకు కావాల్సింది!

భారతదేశం, మే 2 -- మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్న ఆలోచన చేశారు. తన నియోజకవర్గం ప్రజలను కలిసేందుకు ఎమ్మెల్యే ఆన్ విల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయనే ప్రజల వద్దకు వెళ్లి... Read More


గుట్టలపై బాంబుల శబ్దాలు.. సమీప గ్రామాల్లో ఆదివాసీల కన్నీళ్లు.. సేఫ్‌జోన్‌లోకి మావోయిస్టులు!

భారతదేశం, మే 2 -- కర్రెగుట్టలపై 11వ రోజు ఆపరేషన్‌ కొనసాగుతుంది. రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా పదుల సంఖ్యలో కొండలు, సొరంగాలు ఉన్నాయి. వాటిపై కూంబింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవు. ... Read More


మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఛార్జీల మోతకు రంగం సిద్ధం.. త్వరలో ప్రకటన!

భారతదేశం, మే 2 -- ప్రయాణికులకు మెట్రో బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. అతి త్వరలో మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. కొంతకాలంగా ఛార్జీలను పెంచేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కసరత్తు చేపట్టింది. వరుస నష్టాలను అధిగమి... Read More


అమరావతి అన్ స్టాపబుల్.. ఆపడానికి, పీకడానికి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు : లోకేష్

భారతదేశం, మే 2 -- రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచిందని మంత్రి లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారని విమర్శించారు. ఒక్క ఇటుక పెట్టకుండా మూడు రాజధానులు అంటూ... Read More


వ‌డ‌దెబ్బ మ‌ర‌ణాల‌కు ఎక్స్‌గ్రేషియా.. రూ.50 వేల నుంచి రూ.4 ల‌క్ష‌ల‌కు పెంపు

భారతదేశం, మే 2 -- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌వ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని.. ఆమేర‌కు సంబంధిత శాఖ‌లు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి పొంగులేటి శ్... Read More