భారతదేశం, మార్చి 30 -- కామారెడ్డి జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం ఈ విషాదం జరిగింది. పోలీసులు ... Read More
భారతదేశం, మార్చి 30 -- పేదరికం లేని సమాజమే తన జీవితాశయమని.. అందులో భాగంగానే పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ ప్రజలందరి జీవి... Read More
భారతదేశం, మార్చి 30 -- రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం సంతోషాలను అందించాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభ... Read More
భారతదేశం, మార్చి 30 -- దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం.. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని తిరుమల తొలి గడపగా పిలుస... Read More
భారతదేశం, మార్చి 30 -- విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో మేకు దర్శనమిచ్చింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. మహా మండపం కింద 4వ కౌంటర్లో భక్తులు పులిహోర పొట్లాలు కొనుగో... Read More
భారతదేశం, మార్చి 29 -- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ఎపిసోడ్ టీడీపీలో కాకరేపుతోంది. పార్టీ నేత రమేశ్ రెడ్డిపై తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల కిందట ప్రకటించారు ఎమ్మెల... Read More
భారతదేశం, మార్చి 29 -- మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద.. విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 1వ ... Read More
భారతదేశం, మార్చి 29 -- తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. చంద్రబాబు నాయుడు ఎమోషనల్ పోస్ట్ చేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో ... Read More
భారతదేశం, మార్చి 29 -- హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ ప... Read More
భారతదేశం, మార్చి 29 -- పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై స్పందించారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయల్దేరారని చెప్పారు. విజయవాడలో 3,4 గంటలపాటు ఉన్నారన్న ఐజీ.... Read More