Exclusive

Publication

Byline

TG EAMCET 2025 : లేట్ ఫీజు లేకుండా ఇవాళ ఒక్కరోజే ఛాన్స్.. ఎంసెట్-2025 రిజిస్ట్రేషన్ చేసుకున్నారా?

భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్- 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్... Read More


TG Govt Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే ఆ డబ్బులు విడుదల!

భారతదేశం, ఏప్రిల్ 4 -- ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని.. ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి వివరించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. శుక్రవార... Read More


Hyderabad Police : శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్ పోలీసుల జాగ్రత్తలు.. 8 ముఖ్యాంశాలు

భారతదేశం, ఏప్రిల్ 4 -- హైదరాబాద్ నగరంలో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. శ్రీరామ... Read More


TG Bird Flu : తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. శోకసంద్రంలో పౌల్ట్రీ యజమానులు!

భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. గత నాలుగు రోజుల కిందట కోళ్ల రక్త నమూన... Read More


TG Sanna Biyyam : సన్న బియ్యం సగం సగమే.. స్టాక్ లేక రేషన్ షాపులు బంద్ చేస్తున్న డీలర్లు!

భారతదేశం, ఏప్రిల్ 4 -- రాష్ట్రంలోని చాలా రేషన్ షాపుల్లో అంతలోనే సన్నబియ్యం అయిపోయాయి. అలా వచ్చాయో లేదో ఇలా పంపిణీ చేసేశారు. కానీ లబ్ధిదారులు మాత్రం తమకు సన్న బియ్యం రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం సన్... Read More


Telangana Rains : తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. అధికారులు అలర్ట్

భారతదేశం, ఏప్రిల్ 3 -- హైదరాబాద్​ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ... Read More


Praveen Pagadala Case : పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొలిక్కి వచ్చిన దర్యాప్తు.. రెండు సార్లు బైక్ ప్రమాదం!

భారతదేశం, ఏప్రిల్ 1 -- పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. మార్చి 24న హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఎన్... Read More


TG Govt : పండుగ వాతావరణంలో సన్న బియ్యం పంపిణీ.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు

భారతదేశం, ఏప్రిల్ 1 -- సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని.. కలెక్టర్లను సీఎస్ శాంతి కుమార... Read More


YS Jagan : అధైర్యపడొద్దు.. అండగా ఉంటా.. లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా

భారతదేశం, ఏప్రిల్ 1 -- శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. లింగమయ్య భార్య, ఆయ... Read More


Kancha Gachibowli Land : ఢిల్లీకి చేరిన కంచ గచ్చిబౌలి భూముల పంచాయితీ.. కేంద్రం జోక్యం తప్పదా?

భారతదేశం, ఏప్రిల్ 1 -- కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి భూములపై కేంద్... Read More