Exclusive

Publication

Byline

ఆపరేషన్ కగార్‌కు సన్‌స్ట్రోక్.. 40 మంది జవాన్లకు వడదెబ్బ.. వెంకటాపురం, భద్రాచలంలో చికిత్స

భారతదేశం, ఏప్రిల్ 26 -- క‌ర్రె గుట్ట‌ల్లో మావోయిస్టుల కోసం వేట కొన‌సాగుతోంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మాతో పాటు ప‌లువురు ముఖ్య‌మైన నేతలు త‌ల‌దాచుకు... Read More


ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 25 -- రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు గురుక... Read More


పదో తరగతి పరీక్షల్లో కూలీ కుమార్తె ప్రతిభ.. ఎకరం పొలం మంజూరు చేసిన కలెక్టర్!

భారతదేశం, ఏప్రిల్ 25 -- పదో తరగతి పరీక్షల్లో 593 మార్కులు సాధించిన అమూల్య అనే విద్యార్థిని ప్రతిభను.. కలెక్టర్ గుర్తించారు. అమూల్య కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తూ.. పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌... Read More


టార్గెట్ హిడ్మా ప్లటూన్‌.. 9 వేల అడుగుల ఎత్తులో భద్రతా బలగాల భారీ ఆపరేషన్! 10 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, ఏప్రిల్ 25 -- నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌కు భద్రతా బలగాలు శ్రీకారం చుట్టాయి. దీంతో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా.. తెల... Read More


మెరిసేదంతా బంగారం కాదు.. తాగేదంతా ప్యూర్, ప్రీమియం లిక్కర్ కాదు బ్రో.. చూసుకోవాలి మీరే!

భారతదేశం, ఏప్రిల్ 25 -- ఖాళీ అయిన కాస్లీ లిక్కర్ బాటిల్స్లో.. చీప్ లిక్కర్ మిక్స్ చేసి అమ్ముతున్న ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ట్రూప్స్ బార్లో ఈ కల్తీ లిక్... Read More


ఏపీ హైకోర్టులో విడదల రజనీకి ఊరట.. నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని పోలీసులకు ఆదేశం

భారతదేశం, ఏప్రిల్ 25 -- మాజీమంత్రి విడదల రజనీకి ఉన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. రజనీపై నమోదు చేసిన కేసుకు సంబంధించి.. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకర... Read More


బాలసదన్‌లే వారికి అమ్మా, నాన్న.. కన్నీరు పెట్టిస్తున్న అనాథ విద్యార్థుల అమాయకపు చూపులు

భారతదేశం, ఏప్రిల్ 25 -- ప్రస్తుతం రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు వచ్చాయి. అందరు విద్యార్థులు ఆనందంగా ఇళ్లకు వెళ్తున్నారు. కానీ అమ్మా నాన్నలు, ఆదరించే వారు లేని విద్యార్థుల పరిస్థితి వే... Read More


బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందిపడతారు!

భారతదేశం, ఏప్రిల్ 25 -- ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభా ప్రాంగణానికి చేరుకునేలా జోన్లవారీగా రూట్‌ మ్యాప్‌లను సిద్ధం చేశారు. 5 జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి మొత్తం నాలుగు రహ... Read More


హైదరాబాద్‌లో పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు.. ఎవరితో ఉన్నారు? వివరాలు సేకరిస్తున్న పోలీసులు!

భారతదేశం, ఏప్రిల్ 25 -- కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. హైదరాబాద్ పోలీసులు ప్రస్తుతం అయ్యారు. నగరంలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో 208 మంది ... Read More


TS Inter results 2025 : కాసేపట్లో తెలంగాణ ఇంటర్ బోర్డు 2025 ఫలితాలు విడుదల.. ఇలా సులభంగా రిజల్ట్ తెలుసుకోవచ్చు

భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. రిజల్ట్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా జాగ... Read More