భారతదేశం, ఏప్రిల్ 22 -- యూపీఎస్సీ సివిల్స్-2024 తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా హర్ష... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థిని లెక్చరర్ పై దాడి చేసింది. విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ రఘు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చర... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో రేపు(మంగళవారం) 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకా... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35 గంటలకు స్వర్గస్తులయ్యారు. పోప్ ఫ్రాన్సిన్స్ గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- తిరుమలకు సొంత కార్లలో కుటుంబాలతో వచ్చే భక్తులకు టీటీడీ, పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఎండాకాలంలో తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి)ని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కసిరెడ్డి అదుపులో... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ సోమవారం ప్రారంభి... Read More
భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో యాసంగి సీజన్ రైతు భరోసా సాయాన్ని అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందించగా, ఆ... Read More