Exclusive

Publication

Byline

యూపీఎస్సీ సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు, సాయి శివానికి 11వ ర్యాంక్

భారతదేశం, ఏప్రిల్ 22 -- యూపీఎస్సీ సివిల్స్-2024 తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా హర్ష... Read More


విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థిని వీరంగం, ఫోన్ ఇవ్వలేదని లెక్చరర్ పై చెప్పుతో దాడి

భారతదేశం, ఏప్రిల్ 22 -- సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థిని లెక్చరర్ పై దాడి చేసింది. విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ రఘు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చర... Read More


నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూ్స్- 18 నోటిఫికేషన్ల ద్వారా 866 పోస్టులు భర్తీ, కసరత్తు ప్రారంభం

భారతదేశం, ఏప్రిల్ 22 -- నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా... Read More


నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ - 18 నోటిఫికేషన్ల ద్వారా 866 పోస్టులు భర్తీ, కసరత్తు ప్రారంభం

భారతదేశం, ఏప్రిల్ 22 -- నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా... Read More


ఏపీలో భానుడి భగభగలు, రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు

భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో రేపు(మంగళవారం) 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకా... Read More


క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల సంతాపం

భారతదేశం, ఏప్రిల్ 21 -- కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35 గంటలకు స్వర్గస్తులయ్యారు. పోప్ ఫ్రాన్సిన్స్ గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్... Read More


తిరుమలకు కార్లలో వెళ్లే భక్తులకు అలర్ట్, ఈ భద్రతా సూచనలు పాటించాల్సిందే

భారతదేశం, ఏప్రిల్ 21 -- తిరుమలకు సొంత కార్లలో కుటుంబాలతో వచ్చే భక్తులకు టీటీడీ, పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఎండాకాలంలో తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష... Read More


ఏపీ లిక్కర్ స్కామ్ కేసు, సిట్ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

భారతదేశం, ఏప్రిల్ 21 -- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కసిరెడ్డి అదుపులో... Read More


హైదరాబాద్ లో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం

భారతదేశం, ఏప్రిల్ 21 -- దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ సోమవారం ప్రారంభి... Read More


రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, త్వరలోనే ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు

భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో యాసంగి సీజన్ రైతు భరోసా సాయాన్ని అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందించగా, ఆ... Read More