Exclusive

Publication

Byline

ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య, ముసుగుల్లో వచ్చిన ముగ్గురు కత్తులతో దాడి

భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వీరయ్య చౌదరి ఒంగోల... Read More


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాబోయ్, రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేం... Read More


దిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ- పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, ఆక్వా రంగ సమస్యలపై చర్చ

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. వి... Read More


ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్, పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు దారుణం- వైఎస్ జగన్

భారతదేశం, ఏప్రిల్ 22 -- రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ నేతృత్వంలో పీఎసీ సమావేశం జరిగింద... Read More


మరో వివాదంలో అల్లు అర్జున్, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు

భారతదేశం, ఏప్రిల్ 22 -- సినీ నటుడు అల్లు అర్జున్ మరో వివాదం చిక్కుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అనంతరం పరిణామాలపై ఇప్పుడిప్పుడు బయటపడుతున్న అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలేలా ఉంది. హీర్ అల్లు అర... Read More


యూపీఎస్సీ సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు, సాయి శివానికి 11వ ర్యాంక్

భారతదేశం, ఏప్రిల్ 22 -- యూపీఎస్సీ సివిల్స్-2024 తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా హర్ష... Read More


విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థిని వీరంగం, ఫోన్ ఇవ్వలేదని లెక్చరర్ పై చెప్పుతో దాడి

భారతదేశం, ఏప్రిల్ 22 -- సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థిని లెక్చరర్ పై దాడి చేసింది. విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ రఘు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చర... Read More


నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూ్స్- 18 నోటిఫికేషన్ల ద్వారా 866 పోస్టులు భర్తీ, కసరత్తు ప్రారంభం

భారతదేశం, ఏప్రిల్ 22 -- నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా... Read More


నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ - 18 నోటిఫికేషన్ల ద్వారా 866 పోస్టులు భర్తీ, కసరత్తు ప్రారంభం

భారతదేశం, ఏప్రిల్ 22 -- నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా... Read More


ఏపీలో భానుడి భగభగలు, రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు

భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో రేపు(మంగళవారం) 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకా... Read More